34.2 C
Hyderabad
May 21, 2024 21: 03 PM

Category : పశ్చిమగోదావరి

Slider పశ్చిమగోదావరి

జగన్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Satyam NEWS
ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరు ఏది చేసినా రాజధాని మారే ప్రసక్తే లేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తేల్చి చెప్పారు. పీఎం కిసాన్ నిధులను విడుదల చేసేందుకు ఏలూరు జిల్లాకు వచ్చిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మీడియాతో...
Slider పశ్చిమగోదావరి

అమరావతి రైతుల పాదయాత్రపై హోం మంత్రి విమర్శలు

Satyam NEWS
రైతుల ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేస్తున్న యాత్రగా అమరావతి రైతుల యాత్రను రాష్ట్ర హోం మంత్రి తానేతి వనిత అభివర్ణించారు. ఇప్పటి వరకూ చాలా మంది మంత్రులు స్పందించారు కానీ హోం మంత్రి...
Slider పశ్చిమగోదావరి

పోయిన మొబైల్స్ పై ఫిర్యాదులకు వాట్సాప్ నెంబర్

Satyam NEWS
ఏలూరు పరిసర ప్రాంతాల్లో మొబైల్ ఎక్కువ పోతున్నాయని కంప్లైంట్స్ రావటంతో ప్రత్యేకంగా కంప్లయింట్ ల కోసం వాట్సాప్ నెంబర్ ఏర్పాటు చేసినట్లు ఏలూరు జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ తెలిపారు. ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన...
Slider పశ్చిమగోదావరి

యూట్యూబ్ రిపోర్టర్ వేధింపులు: ఒకరి ఆత్మహత్యాయత్నం

Satyam NEWS
యూ ట్యూబ్ న్యూస్ ఛానెల్ రిపోర్టర్ అని చెప్పి బ్లాక్ మెయిల్ చేస్తుండటంతో బియ్యం వ్యాపారి ఒకరు ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన ఏలూరు జిల్లాలో జరిగింది. యూట్యూబ్ ఛానెల్  రిపోర్టర్ పేరుతో ఒక వ్యక్తి...
Slider పశ్చిమగోదావరి

శ్రీనిధి నిధుల దుర్వినియోగంపై దర్యాప్తు ఏదీ?

Satyam NEWS
ఏలూరు జిల్లా పెదవేగి మండలం మండూరు గ్రామంలో డ్వాక్రా గ్రూపులకు మంజూరైన 70 లక్షల శ్రీనిధి నిధుల పంపిణీ లో జరిగిన అక్రమాల విచారణ అటకెక్కిందా? మొదట్లో దీనిపై అధికారులు గ్రామంలోనే విచారణ జరిపి...
Slider పశ్చిమగోదావరి

రాజు వయ్యా మహరాజు వయ్యా…..

Satyam NEWS
రాజు అంటే రాజే…. బతికి ఉన్నా చనిపోయినా… అనే విషయాన్ని ప్రముఖ సినీ నటుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజు నిరూపించారు. వాజ్ పేయి మంత్రి వర్గంలో కేంద్ర మంత్రిగా పని చేసిన రెబెల్ స్టార్...
Slider పశ్చిమగోదావరి

పోలీసుల ప్రేక్షకపాత్ర: తల్లీకూతుళ్ల ఆత్మహత్య

Satyam NEWS
ఏలూరు జిల్లా పెదవేగి మండలం వేగివాడ గ్రామంలో ఘోరం జరిగిపోయింది. పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించడంతో రెండు నిండు ప్రాణాలు పోయాయి. గోపన్నపాలెం కొత్తపల్లి గ్రామానికి చెందిన ఒక యువకుడు 15 ఏళ్ళ బాలికను...
Slider పశ్చిమగోదావరి

మెనూ ప్రకారం నాణ్యమైన పౌష్టికాహారానని అందించాలి

Satyam NEWS
ఏలూరు  ప్రభుత్వ వసతి గృహాలలో మెనూ ప్రకారం నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలని ఏలూరు రెవిన్యూ డివిజనల్ అధికారి పెంచల్ కిషోర్ వార్డెన్ ను ఆదేశించారు. పెదవేగి మండలం లక్ష్మీపురంలోని డా.బి.ఆర్.అంబెడ్కర్ గురుకుల పాఠశాలలోని   ప్రభుత్వ ...
Slider పశ్చిమగోదావరి

సంక్షేమ హాస్టల్ తనిఖీ చేసిన అధికారులు

Satyam NEWS
ఏలూరు జిల్లా పెదవేగి మండలం కూచింపూడి షెడ్యూల్ కులాల సాంఘీక సంక్షేమ  ప్రభుత్వ బాలుర వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్  ప్రసన్న వెంకటేష్ ఆదేశాలతో పెదవేగి స్పెషల్ ఆఫీసర్, పెదవేగి ఎం పి డి...
Slider పశ్చిమగోదావరి

విలేకరి వేధింపులు తాళలేక ఉద్యోగి ఆత్మహత్యాయత్నం

Satyam NEWS
ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలంలో ఒక విలేకరి వేధింపులు తాళలేక ఒక ఉద్యోగి ఆత్మహత్యాయత్నం చేసుకున్న దారుణమైన సంఘటన ఇది. గత కొంతకాలంగా తన భర్తను ఒక విలేకరి తీవ్రంగా వేధిస్తున్నాడని ఉద్యోగి భార్య...