29.7 C
Hyderabad
May 1, 2024 07: 12 AM

Category : పశ్చిమగోదావరి

Slider పశ్చిమగోదావరి

పంచాయితీలో పది లక్షలు కొట్టేసిన కార్యదర్శి

Bhavani
ఏలూరు నగర కార్పొరేషన్ లో ఏలూరు రూరల్ లో కొన్ని పంచాయతీలు విలీనం కాకముందు ఏలూరు కు అతి సమీపం లో ఉన్న ఓ పంచాయతీ లో కార్యదర్శి 10 లక్షల రూపాయలు నిధులు...
Slider పశ్చిమగోదావరి

ఇసుక ర్యాంపుల్లో స్థానిక నేతల ప్రయివేటు వసూళ్లు

Bhavani
ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? కచ్చితంగా అది కూడా చేలోకే వెళుతుంది. పెద్దలు పై స్థాయిలో ఇసుక దందా చేస్తుంటే కిందిస్థాయిలో కూడా ఇసుక దందా యథేచ్ఛగా సాగిస్తున్నారు. ఏలూరు జిల్లా...
Slider పశ్చిమగోదావరి

భక్తుల తో కిటకిటలాడుతున్న పంచారామ క్షేత్రం

Bhavani
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు లోని పంచారామ క్షేత్రం శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవాలయం భక్తుల తో కిటకిట లాడింది. కార్తీక మాసం మూడవ సోమవారం కావ వెడంతో తెల్లవారుజాము నుంచి స్వామిని...
Slider పశ్చిమగోదావరి

సొంత ఇంట్లో కాలిపోయి కనిపించిన ఇంజనీరింగ్ విద్యార్ధిని

Bhavani
పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం ముద్దాపురం గ్రామంలో ముళ్ళపూడి హారిక(19) అనే యువతి అనుమానాస్పద పరిస్థితిలో మృతి చెందింది. ముద్దాపురంలోని ఆమె నివాసం పై పోర్షన్ లో మంచంపై దేహం మొత్తం కాలిపోయి స్కెలిటన్...
Slider పశ్చిమగోదావరి

కిటకిటలాడుతున్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవాలయం

Bhavani
పశ్చిమగోదావరి జిల్లా….. పాలకొల్లు….. పంచారామ క్షేత్రం శిరోబాగ నిలయం శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవాలయం కార్తీక మాసం రెండవ సోమవారం కావడంతో తెల్లవారుజాము నుంచి స్వామిని దర్శించుకొనుటకు భక్తజన సందోహం పోటెత్తింది....
Slider పశ్చిమగోదావరి

ఏలూరు లో తపాలా అవగాహన వారోత్సవాలు

Bhavani
తపాలా శాఖ విజిలెన్స్ అవగాహనా వారోత్సవాల ను పురస్కరించుకుని క్విజ్ లు సెమినార్ లు వర్క్ షాప్ లు.డిబేట్ లు నిర్వహిస్తున్నట్టు ఏలూరు జిల్లా పోస్టల్ శాఖ ప్రధానాధికారి జి గంగాధర్ ఆదివారం ఓ...
Slider పశ్చిమగోదావరి

గడప గడపకు వెళ్లిన దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య

Bhavani
ఏలూరు జిల్లా దెందులూరు మండలం గోపన్నపాలెం పంచాయతీ కొత్తపల్లి గ్రామం లో శుక్రవారం సాయంత్రం జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లో స్థానిక ఎం ఎల్ ఏ కోటారు అబ్బయ్యచౌదరి పాల్గొన్నారు....
Slider పశ్చిమగోదావరి

వంద మందికి పైగా తణుకు వైసీపీ శ్రేణులు టీడీపీలో చేరిక

Satyam NEWS
తెలుగుదేశం పార్టీ నాయకులు తణుకు మాజీ శాసనసభ్యులు  అరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ సమక్షంలో తణుకు రూరల్‌ మండలం తేతలి గ్రామం మరియు ఇరగవరం మండలం...
Slider పశ్చిమగోదావరి

జగన్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Satyam NEWS
ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరు ఏది చేసినా రాజధాని మారే ప్రసక్తే లేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తేల్చి చెప్పారు. పీఎం కిసాన్ నిధులను విడుదల చేసేందుకు ఏలూరు జిల్లాకు వచ్చిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మీడియాతో...
Slider పశ్చిమగోదావరి

అమరావతి రైతుల పాదయాత్రపై హోం మంత్రి విమర్శలు

Satyam NEWS
రైతుల ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేస్తున్న యాత్రగా అమరావతి రైతుల యాత్రను రాష్ట్ర హోం మంత్రి తానేతి వనిత అభివర్ణించారు. ఇప్పటి వరకూ చాలా మంది మంత్రులు స్పందించారు కానీ హోం మంత్రి...