ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? కచ్చితంగా అది కూడా చేలోకే వెళుతుంది. పెద్దలు పై స్థాయిలో ఇసుక దందా చేస్తుంటే కిందిస్థాయిలో కూడా ఇసుక దందా యథేచ్ఛగా సాగిస్తున్నారు. ఏలూరు జిల్లా...
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు లోని పంచారామ క్షేత్రం శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవాలయం భక్తుల తో కిటకిట లాడింది. కార్తీక మాసం మూడవ సోమవారం కావ వెడంతో తెల్లవారుజాము నుంచి స్వామిని...
పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం ముద్దాపురం గ్రామంలో ముళ్ళపూడి హారిక(19) అనే యువతి అనుమానాస్పద పరిస్థితిలో మృతి చెందింది. ముద్దాపురంలోని ఆమె నివాసం పై పోర్షన్ లో మంచంపై దేహం మొత్తం కాలిపోయి స్కెలిటన్...
పశ్చిమగోదావరి జిల్లా….. పాలకొల్లు….. పంచారామ క్షేత్రం శిరోబాగ నిలయం శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవాలయం కార్తీక మాసం రెండవ సోమవారం కావడంతో తెల్లవారుజాము నుంచి స్వామిని దర్శించుకొనుటకు భక్తజన సందోహం పోటెత్తింది....
తపాలా శాఖ విజిలెన్స్ అవగాహనా వారోత్సవాల ను పురస్కరించుకుని క్విజ్ లు సెమినార్ లు వర్క్ షాప్ లు.డిబేట్ లు నిర్వహిస్తున్నట్టు ఏలూరు జిల్లా పోస్టల్ శాఖ ప్రధానాధికారి జి గంగాధర్ ఆదివారం ఓ...
ఏలూరు జిల్లా దెందులూరు మండలం గోపన్నపాలెం పంచాయతీ కొత్తపల్లి గ్రామం లో శుక్రవారం సాయంత్రం జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లో స్థానిక ఎం ఎల్ ఏ కోటారు అబ్బయ్యచౌదరి పాల్గొన్నారు....
తెలుగుదేశం పార్టీ నాయకులు తణుకు మాజీ శాసనసభ్యులు అరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో తణుకు రూరల్ మండలం తేతలి గ్రామం మరియు ఇరగవరం మండలం...
ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరు ఏది చేసినా రాజధాని మారే ప్రసక్తే లేదని కేంద్రమంత్రి కిషన్రెడ్డి తేల్చి చెప్పారు. పీఎం కిసాన్ నిధులను విడుదల చేసేందుకు ఏలూరు జిల్లాకు వచ్చిన కేంద్రమంత్రి కిషన్రెడ్డి మీడియాతో...
రైతుల ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేస్తున్న యాత్రగా అమరావతి రైతుల యాత్రను రాష్ట్ర హోం మంత్రి తానేతి వనిత అభివర్ణించారు. ఇప్పటి వరకూ చాలా మంది మంత్రులు స్పందించారు కానీ హోం మంత్రి...