పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు రైల్వే స్టేషన్ సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పిన ఒక కారు అక్కడ రోడ్డు డివైడర్ ను ఢీకొన్నది. దాంతో కారులో ఉన్న నెల్లి రవి కుమార్...
అధికార పార్టీ వేధింపులపై అవసరమనుకుంటే స్వయంగా వచ్చి తాడేపల్లిగూడెంలో కూర్చొంటానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. పార్టీ శ్రేణుల కోరిక మేరకు అవసరమైతే గూడెంలో పోటీ చేస్తానంటూ ప్రకటించారు. అమరావతిలో తాడేపల్లిగూడెం...
మూడురోజుల పాటు కనిపించకుండా పోయిన ఒక వివాహిత పిల్ల కాలువతో శవమై తేలిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో వెలుగుచూసింది. అక్రమ సంబంధం అనుమానంతో భర్తే ఆమెను హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఏలూరు...
ఏలూరు 3టౌన్ పరిధి ఏలూరు ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో జాతీయ రహాదారి బ్రిడ్జి క్రింద ఒక వ్యక్తి దారుణ హత్య కు గురయ్యాడు. నిర్మాణుష్యమైన స్దలంలో బండరాయితో తలపై మోది హత్య చేసినట్లు ఆనవాళ్ళు...
ప్రశాంతంగా ఉన్న పశ్చిమగోదావరి జిల్లాను కూడా వైసిపి ప్రభుత్వం నరకంగా మారుస్తున్నదని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. ప్రశాంతమైన పశ్చిమగోదావరి జిల్లాను ప్రశాంతంగానే ఉండనీయాలని ఆయన కోరారు. వైసీపీ ప్రభుత్వ...
కార్తీక మాస మూడో సోమవారం కావటంతో పశ్చిమగోదావరి జిల్లాలోని శైవ క్షేత్రాలు కిటకిటలాడుతున్నాయి. భీమవరం, పాలకొల్లు పంచరామాలలో ఉదయం నుంచి అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అన్ని దేవాలయాల వద్దా భక్తులు బారులుతీరి ఉన్నారు....
పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే, తెదేపా సీనియర్నేత చింతమనేని ప్రభాకర్ శనివారం ఏలూరులోని జిల్లా కారాగారం నుంచి విడుదలయ్యారు. జైలు సమీపంలో ఉన్న దర్గాలో పూజలు చేసిన చింతమనేని అనుచరులతో కలిసి ఇంటికి...