మెనూ ప్రకారం నాణ్యమైన పౌష్టికాహారానని అందించాలి
ఏలూరు ప్రభుత్వ వసతి గృహాలలో మెనూ ప్రకారం నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలని ఏలూరు రెవిన్యూ డివిజనల్ అధికారి పెంచల్ కిషోర్ వార్డెన్ ను ఆదేశించారు. పెదవేగి మండలం లక్ష్మీపురంలోని డా.బి.ఆర్.అంబెడ్కర్ గురుకుల పాఠశాలలోని ప్రభుత్వ ...