దొంగతనం నేరం మోపడమే కాకుండా తన కుటుంబాన్ని వేధిస్తున్న పెట్రోలు బంకు యాజమాన్యానికి నిరసనగా ఒక మహిళ ఆత్మహత్యాయత్నం చేసుకుంది. కాకినాడ జిల్లా లో ఈ ఘటన జరిగింది. కాకినాడ లోని డిమార్ట్ దగ్గర్లో...
విజయనగరం జిల్లా కొత్త కలెక్టర్ వచ్చిన వేళ విషయమో లేక కాకతాళీయమో…మరో సంఘటన జరిగింది. కొత్త కలెక్టర్ గా చార్జ్ తీసుకున్న సమయంలో పవర్ కట్ అవడం ఒక్క టైతే తాజాగా కలెక్టరేట్ లోపల...
తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజక వర్గ హెచ్ ఎం టి వి రిపోర్టర్ పి నాగేంద్ర కు ఏలూరు జిల్లా దెందులూరు, ఏలూరు నియోజక వర్గాల ఏ పి డబ్యు జె ఎఫ్ ప్రతినిధులు...
ఐదుగురు విలేకరులు చేసిన అకృత్యాలకు, అవమానాలకు గురైన హెచ్ఎంటీవీ రిపోర్టర్ నాగేంద్ర ఆత్మహత్యాయత్నం చేసినా అతనికి న్యాయం జరగడం లేదు. ఐదుగురు వ్యక్తులతో సహా ఒక ప్రధాన చానల్ రిపోర్టర్ కి అనుకూలంగా లాబీఇంగ్...
యూ ట్యూబ్ న్యూస్ ఛానెల్ రిపోర్టర్ అని చెప్పి బ్లాక్ మెయిల్ చేస్తుండటంతో బియ్యం వ్యాపారి ఒకరు ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన ఏలూరు జిల్లాలో జరిగింది. యూట్యూబ్ ఛానెల్ రిపోర్టర్ పేరుతో ఒక వ్యక్తి...
హిందూపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ఒక యువకుడు ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. దీంతో హిందూపురం అంబేద్కర్ సర్కిల్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. హిందూపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని...
ప్రేమించుకున్నారు… పెళ్లి చేసుకుందామనుకున్నారు…. అయినా పిల్లాడు మొహం చాటేశాడు. ఏం చేయాలో తెలియని యువతి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఈ దుర్ఘటన తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం చింతలూరు గ్రామంలో జరిగింది. చింతలూరు...
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం ఆకులవారిఘణపురం కు చెందిన సాబీర్ అనే యువకుడు కన్నాయిగూడెం మండలం లోని ఆర్డబ్ల్యూఎస్ సంస్థ లో దినసరి కూలీగా పని చేసెవాడు. గత 6 నెలలుగా వేతనాలు రాకపోవడంతో...
మామూలుగా ఎవరైనా మోసం చేస్తే పోలీసులకో, అధికారులకో చెబుతారు. ప్రభుత్వ అధికారే మోసం చేస్తే…..? ఏం చేయాలో తెలియక మోసపోయిన వ్యక్తులు అమరావతిలో సచివాలయం వద్ద ఆత్మహత్య చేసుకోబోయారు. ఈ దారుణ సంఘటన పలు...
తూర్పుగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. ఎమ్మెల్యే పది మందిలో దుర్భాషలాడటంతో ఒక మహిళా వాలంటీర్ ఆత్మహత్యాయత్నం చేసింది. పురుగుల మందు తాగిన ఆ మహిళా వాలంటీర్ ప్రస్తుతం ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నది. తూర్పుగోదావరి...