25.7 C
Hyderabad
May 19, 2024 09: 58 AM

Category : ముఖ్యంశాలు

Slider జాతీయం ముఖ్యంశాలు

తెల్లజెండాలతో వచ్చి మృతదేహాలు తీసుకెళ్లండి

Satyam NEWS
నియంత్రణ రేఖను దాటి భారత భూభాగంలోనికి చొరబడేందుకు ప్రయత్నించిన ఏడుగురు పాక్ సైనికులను భారత భద్రతా బలగాలు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. మరణించిన పాక్ సైనికుల పట్ల భారతసైన్యం మానవతా దృక్పథాన్ని చూపించింది. తెల్ల...
Slider జాతీయం ముఖ్యంశాలు

పాక్ ఉగ్రమూకలపై భారత్ ఆకస్మిక దాడి

Satyam NEWS
గత రెండు రోజులుగా జమ్మూ కాశ్మీర్ లో సైనిక బలగాలను పెంచుతున్న భారత్ నేడు పాకిస్తాన్ ఉగ్ర వాదుల శిబిరాలపై ఆకస్మిక దాడులు జరిపింది. కాశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో ఈ ఘటన జరిగినట్లు...
Slider ముఖ్యంశాలు

మరో మూడు రోజుల పాటు ముసురే

Satyam NEWS
రాగల మూడు రోజులలో కూడా రెండు తెలుగు రాష్ట్రాలలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఒరిస్సా,...
Slider జాతీయం ముఖ్యంశాలు

ప్రత్యేక విమానాలు లేక శ్రీనగర్‌ కిటకిట

Satyam NEWS
కాశ్మీర్ లోయ నుంచి యాత్రీకులు వెళ్లిపోవాలని హెచ్చరించిన రాష్ట్ర ప్రభుత్వం గానీ, కేంద్ర ప్రభుత్వం గానీ అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయలేదు. అమర్‌నాథ్‌ యాత్రకు ఉగ్రవాద ముప్పు పొంచి ఉందంటూ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రప్రభుత్వం...
Slider తెలంగాణ ముఖ్యంశాలు

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా గుత్తా సుఖేందర్ రెడ్డి

Satyam NEWS
తెలంగాణలో జరగనున్న శాసనమండలి ఉప ఎన్నికకు టీఆర్ఎస్ అభ్యర్ధిగా మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఖరారయ్యారు. అభ్యర్థి ఎంపికపై పార్టీ నేతలతో చర్చించిన టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌ గుత్తా అభ్యర్ధిత్వాన్ని ఖరారు...
Slider ముఖ్యంశాలు

మోడీ విధానాలకు నిరసనగా టీయుడబ్ల్యుజె ధర్నా

Satyam NEWS
కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న వర్కింగ్ జర్నలిస్టుల, కార్మికుల వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయు) పిలుపు మేరకు దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా నేడు విద్యానగర్ లోని కేంద్ర కార్మిక శాఖ...
Slider ముఖ్యంశాలు

ఆందోళన బాటలో మోజో టీవీ ఉద్యోగులు

Satyam NEWS
ఆవిర్భవించిన అనతి కాలంలోనే ప్రజాసమస్యలపై పోరాడుతూ ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న మోజో టీవీ యాజమాన్యం మారినప్పటి నుంచి కష్టాలు ఎదుర్కొంటున్నది. సంస్థ స్థాపించినప్పటినుంచి ఒకటవ తేదీన మధ్యాహ్నం లోపు జీతాలు వచ్చేవి, ఏ...
Slider ఆంధ్రప్రదేశ్ ముఖ్యంశాలు

చంద్రబాబుకు అమెరికాలో వైద్య పరీక్షలు

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అమెరికాలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. యూఎస్ పర్యటనలో ఉన్న ఆయన మిన్నెసోట రాష్ట్రంలోని మేయో క్లినిక్‌లో టెస్టులు పూర్తి అయ్యాయి.జూలై 28న రాత్రి అమెరికా...
Slider ముఖ్యంశాలు

మూడు రోజుల పాటు వానలే వానలు

Satyam NEWS
ఉత్తర మధ్యప్రదేశ్ మధ్య ప్రాంతం, దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా 4.5 కి.మి ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది ఎత్తుకి వెళ్ళేకొద్ది దక్షిణ దిశ వైపుకి వంపు...
Slider ఆంధ్రప్రదేశ్ ముఖ్యంశాలు

లోకేష్ కు టిడిపి పగ్గాలు?

Satyam NEWS
తెలుగుదేశం పార్టీ నిర్వహణ బాధ్యతను తన కుమారుడికి అప్పగించేసేయాలని టిడిపి జాతీయ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబునాయుడు యోచిస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి తన వయసు మీరిపోతున్నందున ఇప్పటి నుంచే లోకేష్ ను తయారు చేసుకోవాలని ఆయన...