రైతు పంట రుణమాఫీని ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో పంట రుణమాఫీ పై చేపట్టిన ప్రత్యేక జిల్లా...
డ్రై డే ను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం డ్రై డే ను పురస్కరించుకుని రఘునాథపాలెం మండలం పువ్వాడ ఉదయ్ నగర్ లో పర్యటించి ప్రజల్లో డెంగ్యూ...
స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించడానికి చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటరు జాబితా రూపకల్పన పై కలెక్టర్ సమీక్ష సమావేశం...
రాష్ట్ర రవాణాశాఖ మంత్రిగా పువ్వాడ అజయ్ కుమార్ నాలుగేళ్ళ పదవీకాలం పూర్తిచేసుకుంటున్న సందర్భంగా ఖమ్మంకు మరోసారి నిధుల వరద పారించారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, కేటీఆర్ కు చేసిన విజ్ఞప్తి...
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన సంఘటన హిమాంనగర్ గ్రామ సమీపంలో జరిగింది. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం ఎలా ఉన్నాయి. కొత్తగూడెం నుండి తల్లాడవైపు వెళుతున్న బొలెరో వాహనం అదే సమయంలో...
సైబర్ ఆధారిత నేరాలను మరింత సమర్ధవంతంగా కట్టడి చేసేందుకు ఏర్పాటైన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ద్వారా నేరాలకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేయాలని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ అన్నారు. వీడియో కాన్ఫరెన్స్...
గృహలక్ష్మి విషయంలో ప్రభుత్వ నిబంధన సొంతన లేనిదిగా ఉందని రేషన్ కార్డులు ఇవ్వకుండా రేషన్ కార్డు నిబంధన విధించడం ఏమిటని సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ ప్రశ్నించారు. ఇచ్చినట్లే ఇచ్చి అర్హులకు దక్కకుండా...
అమరావతి – నాగపూర్ హైవే నిర్మాణంలో రైతులకు సంబంధించిన భూముల బలవంతపు సర్వేను నిలిపి వేయాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా కార్యదర్శి కొండపర్తి గోవిందరావు డిమాండ్ చేశారు. సిపిఐ కార్యాలయంలో జరిగిన...
వర్షాల దృష్ట్యా డెంగ్యూ పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో డెంగ్యూ నియంత్రణపై కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన...
జిల్లాలో ఓటరు జాబితాను ఎలాంటి పొరపాట్లు లేకుండా తయారు చేయాలని, ఎన్నికల కమిషన్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. స్థానిక డిపిఆర్సీ భవన సమావేశ మందిరంలో బిఎల్ఓ లకు...