క్రిస్మస్ వేడుకలలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఖమ్మం జిల్లా కేంద్రంలోని రామకృష్ణ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన క్రిస్మస్ ఫీస్ట్-2019 లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు....
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం జిల్లా కల్లూరు మండలం కొర్లగూడెం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ధాన్యం రైతులతో మాట్లాడారు. రైతు పండించే ప్రతి గింజకూ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఒక మహిళపై ముగ్గురు యువకులు అఘాయిత్యానికి ప్రయత్నించగా పోలీసులు అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పతింది. మద్యం మత్తులో ఉన్న ముగ్గురు వ్యక్తులు మహిళా భర్తను బెదిరించి ఒక మహిళను...
ఖమ్మం ఐకాన్ గా నిలిచిన లకారం ట్యాంక్ బండ్ కు అదనపు సొగుబులు అద్దనున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. శుక్రవారం టూరియం ఎండి మనోహర్ రావు, మున్సిపల్...
అనారోగ్యంతో బాధపడేవారిని ఆదుకోవడానికి నిర్దేశించిన ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఖమ్మం నియోజకవర్గంలో 32 మందికి ఆర్ధిక సాయం అందింది. ఈ మేరకు ఖమ్మం ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్...
రాజకీయాలు పక్కన పెట్టి ఖమ్మం నగరాన్ని సుందరీకరణ చేసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో నెలకొన్న ప్రధాన సమస్యలపై చర్చించేందుకు...
వారం రోజుల క్రితం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రారంభించిన పత్తి, ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నేడు ఆకస్మికంగా పరిశీలించారు. ఆకస్మిక తనిఖీ చేసిన వాటిలో ఖమ్మం పత్తి...
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలంలో పాలేరు రిజర్వాయర్ లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాల అభివృద్ధి సంస్థ, సినిమాటోగ్రఫీ శాఖామంత్రి తలసాని...
అక్రమంగా గంజాయిని తరలిస్తున్న 13మందిని భద్రాద్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 270కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు 40లక్షలు ఉంటుందని అంచనా. ఈ...