28.7 C
Hyderabad
April 28, 2024 05: 46 AM

Category : ఖమ్మం

Slider ఖమ్మం

ఖమ్మంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

Satyam NEWS
క్రిస్మస్ వేడుకలలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఖమ్మం జిల్లా కేంద్రంలోని రామకృష్ణ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన క్రిస్మస్ ఫీస్ట్-2019 లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు....
Slider ఖమ్మం

ప్రతి ధాన్యం గింజకూ గిట్టుబాటు ధర ఇస్తాం

Satyam NEWS
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి  పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం జిల్లా కల్లూరు మండలం కొర్లగూడెం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ధాన్యం రైతులతో మాట్లాడారు. రైతు పండించే ప్రతి గింజకూ...
Slider ఖమ్మం

అత్యాచారం నుంచి కాపాడిన డయల్ 100

Satyam NEWS
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఒక మహిళపై ముగ్గురు యువకులు అఘాయిత్యానికి ప్రయత్నించగా పోలీసులు అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పతింది. మద్యం మత్తులో ఉన్న ముగ్గురు వ్యక్తులు మహిళా భర్తను బెదిరించి ఒక మహిళను...
Slider ఖమ్మం

లకారం కు అదనపు సొగబులు అద్దుతున్నాం

Satyam NEWS
ఖమ్మం ఐకాన్ గా నిలిచిన లకారం ట్యాంక్ బండ్ కు అదనపు సొగుబులు అద్దనున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. శుక్రవారం టూరియం ఎండి మనోహర్ రావు, మున్సిపల్...
Slider ఖమ్మం

సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందచేసిన మంత్రి పువ్వాడ

Satyam NEWS
అనారోగ్యంతో బాధపడేవారిని ఆదుకోవడానికి నిర్దేశించిన ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఖమ్మం నియోజకవర్గంలో 32 మందికి ఆర్ధిక సాయం అందింది. ఈ మేరకు ఖమ్మం ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్...
Slider ఖమ్మం

ఖమ్మం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలి

Satyam NEWS
రాజకీయాలు పక్కన పెట్టి ఖమ్మం నగరాన్ని సుందరీకరణ చేసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి  పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో నెలకొన్న ప్రధాన సమస్యలపై చర్చించేందుకు...
Slider ఖమ్మం

తేమ పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన పువ్వాడ

Satyam NEWS
వారం రోజుల క్రితం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రారంభించిన పత్తి, ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నేడు ఆకస్మికంగా పరిశీలించారు. ఆకస్మిక తనిఖీ చేసిన వాటిలో ఖమ్మం పత్తి...
ఖమ్మం

పాలేరు జలాశయాన్ని గోదారి నీటితో నింపుతాం

Satyam NEWS
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలంలో పాలేరు రిజర్వాయర్ లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాల అభివృద్ధి సంస్థ, సినిమాటోగ్రఫీ శాఖామంత్రి తలసాని...
Slider ఖమ్మం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ మొత్తంలో గంజాయి పట్టివేత

Satyam NEWS
అక్రమంగా గంజాయిని తరలిస్తున్న  13మందిని భద్రాద్రి  పోలీసులు అదుపులోకి  తీసుకున్నారు. వారి వద్ద నుంచి 270కిలోల  గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు 40లక్షలు ఉంటుందని అంచనా. ఈ...