23.2 C
Hyderabad
May 7, 2024 19: 22 PM
Slider ఖమ్మం

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి

#accident

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన సంఘటన హిమాంనగర్ గ్రామ సమీపంలో జరిగింది. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం ఎలా ఉన్నాయి. కొత్తగూడెం నుండి తల్లాడవైపు వెళుతున్న బొలెరో వాహనం అదే సమయంలో ఏన్కూరు నుండి కొత్తగూడెం వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని అతివేగంతో వచ్చి ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.

ద్విచక్ర వాహనంపై ఉన్న ముడిగం సాంబయ్య (28) పూనెం వంశీ(23) మృతి చెందడంతో విషయం తెలుసుకున్న ఏనుకూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సమాచారం సేకరించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

మంత్రి బాలినేని ఎస్కార్ట్ వాహనం బోల్తా

Satyam NEWS

గోడ కూలి ముగ్గురు చిన్నారుల మృతి

Sub Editor

స్పందన లో 23 మంది బాధితుల స‌మ‌స్య‌లు విన్న విజయనగరం పోలీస్ బాస్

Satyam NEWS

Leave a Comment