గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కోట్ల రూపాయలు ఖర్చు
నగరాభివృద్ధితో సమానంగా రఘునాథపాలెం మండలం ప్రతి గ్రామాల్లో మౌళిక వసతుల కల్పనకు నిధులు మంజూరు చేయించి గ్రామాలను అభివృద్ధి పరచడం జరిగిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. రఘునాథపాలెం మండలంలో...