25.7 C
Hyderabad
May 19, 2024 08: 56 AM

Category : మహబూబ్ నగర్

Slider మహబూబ్ నగర్

పేద ప్రజలకు అండగా సీఎం కేసీఆర్ సహాయనిధి

Satyam NEWS
సీఎం సహాయనిధి కింద అందించే సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఆపద సమయాల్లో వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయనిది ఆపద్భందులగా ఆదుకుంటుందని నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు....
Slider మహబూబ్ నగర్

నాగర్ కర్నూల్ జిల్లాలో వరి కొనుగోళ్లకు సర్వం సిద్ధం

Satyam NEWS
నాగర్ కర్నూల్ జిల్లాలో వరి కొనుగోళ్లకు సర్వం సిద్ధం అయింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 224 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. కోతలు మొదలై వరి ధాన్యం ఈనెల 20వ తేదీ...
Slider మహబూబ్ నగర్

సలేశ్వరం జాతరకు అటవీ శాఖ బందోబస్తు ఏర్పాట్లు

Satyam NEWS
ఈ నెల 15వ తేదీ నుండి 17 వ తేది వరకు జరిగే సలేశ్వరం జాతరకు అటవీ శాఖ పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నది. ఈ మేరకు అప్పాయపల్లి అటవీ ప్రాంతాన్ని నేడు నాగర్ కర్నూల్...
Slider మహబూబ్ నగర్

సంస్కరణలకు ఆద్యుడు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్‌

Satyam NEWS
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ సంస్కరణలకు ఆద్యుడని నాగర్ కర్నూల్ డిఈఓ గోవిందరాజులు కొనియాడారు. గురువారం నాగర్ కర్నూలు డీఈవో కార్యాలయంలో భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్‌ 131వ జయంతి...
Slider మహబూబ్ నగర్

అంబేద్కర్ జయంతి ఒక పండుగ: రంగినేని అభిలాష్ రావు

Satyam NEWS
బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 131వ జయంతి  సందర్భంగా రిపోర్టర్ అవుట రాజశేఖర్ ఇంట్లో  అంబేద్కర్ జయంతిని  పండుగల జరుపుకున్నారు. ఈ సందర్భంగా కొల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు  రంగినేని అభిలాష్ రావు...
Slider మహబూబ్ నగర్

అంబేద్కర్ ను అవమానించిన జిల్లా ఉన్నతాధికారులు

Satyam NEWS
నిరసనగా అంబేడ్కర్ జయంతి వేడుకల బహిష్కరణ మహనీయుల జయంతుల ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్, ఎస్పీ ఇతర ప్రభుత్వ...
Slider మహబూబ్ నగర్

రైతుల్ని మోసం చేసే ప్రయత్నాలు మానుకోవాలి

Satyam NEWS
ఏల్లూరు శివారు రైతుల కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నష్ట పరిహారం ఇచ్చి తక్షణమే ఆదుకోవాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం...
Slider మహబూబ్ నగర్

నాగర్ కర్నూల్ లో బిసి విద్యార్ధులకు గ్రూప్ 1, 2, పోలీసు శిక్షణా తరగతులు

Satyam NEWS
తెలంగాణ లో జరగబోయే గ్రూప్  1, 2, కానిస్టేబుల్, ఎస్సై పరీక్షలకు తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ ద్వారా నిర్వహించే...
Slider మహబూబ్ నగర్

మాలలను సంఘటితం చేసి పోరాటం చేయాలి: మంత్రి నర్సింహయ్య

Satyam NEWS
తెలంగాణ మాల మహానాడు ముఖ్య నాయకుల సమావేశం మహబూబ్ నగర్ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు గుంత లక్ష్మయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన రాష్ట్ర అధ్యక్షులు మంత్రి నర్సింహయ్య...
Slider మహబూబ్ నగర్

మహిళా సాధికారితకు కార్పొరేట్ సంస్థలు సాయం చేయాలి

Satyam NEWS
ప్రత్యేక స్థితిగతులు, అటవీ ప్రాంతం వెనుకబడిన  నాగర్ కర్నూల్ జిల్లాలో మహిళల సాధికారత, విద్య, వైద్యానికి  కార్పోరేట్ సంస్థలు తమవంతు సహకారం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నాగర్ కర్నూల్  జిల్లా కలెక్టర్ పి....