31.2 C
Hyderabad
May 18, 2024 17: 50 PM
Slider ముఖ్యంశాలు

ముంబై – జైపూర్ రైలులో కాల్పులు

#Jaipur train

ముంబై – జైపూర్ ఎక్స్‌ప్రెస్ రైలులో కాల్పులు కలకలం రేపాయి. రన్నింగ్ ట్రైన్‌లో కాల్పులు సంచలనం సృష్టించాయి. ఈ ఘటనలో ఏఎస్ఐ సహా నలుగురు మృతి చెందారు. మహారాష్ట్ర పాల్ ఘర్ స్టేషన్ సమీపంలో ఘటన చోటు చేసుకుంది. బీ 5 కోచ్‌లో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ చేతన్ కాల్పులకు పాల్పడ్డాడు.

కాల్పుల్లో ఏఎస్ఐ సహా నలుగురు మృతి చెందారు. కాల్పులు జరిపిన తర్వాత రైలు నుంచి నిందితుడు చేతన్ దూకేశాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి దగ్గర ఆయుధాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Related posts

కార్యకర్తల్లో జోష్ నింపుతున్న కేటీఆర్

Bhavani

30 పాఠ‌శాల‌ల‌ను ఎత్తివేసే యోచ‌న‌లో జ‌గ‌న్ ప్ర‌భుత్వం…!

Satyam NEWS

ఇంటి నీటి కుళాయిలకు మీటర్లు బిగించడం సముచితం కాదు

Satyam NEWS

Leave a Comment