29.2 C
Hyderabad
May 18, 2024 11: 34 AM
Slider ప్రత్యేకం

హరిత విప్లవ పితామహుడు ఎంఎస్​ స్వామినాథన్​ కన్నుమూత

#swaminathan

హరిత విప్లవ పితామహుడు, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్​ స్వామినాథన్​ కన్నుమూశారు. 98 ఏళ్ల వయసులో ఆయన చెన్నైలో తుదిశ్వాస విడిచారు. గురువారం ఉదయం 11 గంటలకు ఆయన కన్నుమూసినట్లు తెలిసింది. ఆహార వృద్ధిలో భారత్​ స్వయం సమృద్ధి సాధించేందుకు స్వామినాథన్​ ఎంతో కృషి చేశారు. తన పరిశోధనలతో వరి వంగడాలు సృష్టించారు. పద్మశ్రీ, పద్మభూషణ్​, పద్మవిభూషణ్​, రామన్​ మెగసెసె లాంటి ఎన్నో పురస్కారాలను అందుకున్నారు. స్వామినాథన్​ 1925 ఆగస్టు7న జన్మించారు.

Related posts

మహిళ క్రికెట్ కోచ్ గా సర్టిఫికెట్ సాధించిన లాస్య

Bhavani

కరోనా హెల్ప్: ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో మాస్కుల వితరణ

Satyam NEWS

మహిళల కంట కన్నీరు పెట్టిస్తున్న దుర్మార్గులు

Satyam NEWS

Leave a Comment