24 మందితో టీటీడీ పాలకమండలి
తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ బోర్డు సభ్యుల జాబితా విడుదల అయ్యింది. 24 మంది సభ్యులతో టీటీడీ పాలక మండలిపై అధికారిక ప్రకటన వెలువడింది.ఎమ్మెల్యే కోటాలో సామినేని ఉదయభాను(జగయ్యపేట), పొన్నాడ సతీష్ (ముమ్మిడివరం), తిప్పేస్వామి(మడకశిర)కి...