31.2 C
Hyderabad
February 11, 2025 20: 43 PM
Slider హైదరాబాద్

ఓయూ పీఎస్ లో తాడూరి శ్రీనివాస్ పై ఫిర్యాదు

#tadurisrinivas

మాజీ ఎం.బి.సి. చైర్మన్ తాడూరి శ్రీనివాస్ ఇటీవలే ఒక ప్రముఖ ఛానల్ డిబేట్లో లోకల్ రిపోర్టర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసారని విలేకరులు ఓయూ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. ఓయూ ఏసీపీ జగన్ ను కలిసి ఫిర్యాదు కాపీని రిపోర్టర్లు అందచేశారు. మరొకసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాలంటే ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి, ప్రజలకు వారధి అయినటువంటి మీడియా ప్రతినిధులను కించపరిచేలా వ్యవహరించడం సరి కాదని వారు అభిప్రాయపడ్డారు. వెంటనే తాడూరి శ్రీనివాస్ తమకు క్షమాపణలు తెలపాలని డిమాండ్ చేశారు.

సత్యం న్యూస్ ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్

Related posts

హుజురాబాద్ లో 99 శాతం మంది టీఆర్ఎస్ నేతలు మాతోనే

Satyam NEWS

గుండె కల్లూరులో శనగ కొనుగోలు కేంద్రం ప్రారంభం

Satyam NEWS

ఆయుర్వేదం వైపు అడుగులు!

mamatha

Leave a Comment