29.7 C
Hyderabad
May 3, 2024 05: 58 AM
Slider హైదరాబాద్

ఓయూ పీఎస్ లో తాడూరి శ్రీనివాస్ పై ఫిర్యాదు

#tadurisrinivas

మాజీ ఎం.బి.సి. చైర్మన్ తాడూరి శ్రీనివాస్ ఇటీవలే ఒక ప్రముఖ ఛానల్ డిబేట్లో లోకల్ రిపోర్టర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసారని విలేకరులు ఓయూ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. ఓయూ ఏసీపీ జగన్ ను కలిసి ఫిర్యాదు కాపీని రిపోర్టర్లు అందచేశారు. మరొకసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాలంటే ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి, ప్రజలకు వారధి అయినటువంటి మీడియా ప్రతినిధులను కించపరిచేలా వ్యవహరించడం సరి కాదని వారు అభిప్రాయపడ్డారు. వెంటనే తాడూరి శ్రీనివాస్ తమకు క్షమాపణలు తెలపాలని డిమాండ్ చేశారు.

సత్యం న్యూస్ ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్

Related posts

అక్టోబర్ 1 విడుదల: ఆద్యంతం అలరించే ‘అసలేం జరిగిందంటే…?’

Satyam NEWS

ఇద్దరు అమ్మాయిల ప్రేమతో  రామ్ గోపాల్ వర్మ “డేంజరస్” 

Satyam NEWS

రైతుల్ని దగా చేస్తున్న వైసీపీ రాక్షస పాలన

Satyam NEWS

Leave a Comment