25.7 C
Hyderabad
May 20, 2024 04: 06 AM

Tag : Corona Help

Slider మహబూబ్ నగర్

గ్రామాలలో సబ్బులు, మాస్కులు పంచిపెట్టిన సేవాసంస్థ

Satyam NEWS
కరోనా మహమ్మారి  విస్తరిస్తున్న నేపథ్యంలో సింగోటం గ్రామ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మాస్కులు, సబ్బులను పంపిణీ చేశారు. గురువారం కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామ స్వచ్ఛంద సేవా సంస్థ వారు ప్రజలకు సేవా...
Slider ముఖ్యంశాలు

విశ్లేషణ: కోట్లున్న నేతలూ కోవిడ్ కు ఫండ్ ఇవ్వరూ?

Satyam NEWS
(సత్యం న్యూస్ ప్రత్యేకం) ప్రస్తుతం  కోవిడ్-19 వల్ల నెలకొన్న దుర్భర పరిస్థితులను ఎదుర్కొనేందుకు మోదీ సర్కారు ” పీఎం కేర్స్ ఫండ్ ” అనే పబ్లిక్  చారిటబుల్ ట్రస్ట్ ను  మార్చి 28  న...
Slider మెదక్

పౌరోహితులను ఆదుకున్న ఆర్ధిక మంత్రి హరీష్ రావు

Satyam NEWS
లాక్ డౌన్ నేపథ్యంలో ఆలయాలు మూతపడటంతో అర్చకులు, పెళ్లిళ్లు లేకపోవడంతో పౌరోహితులు తీవ్ర ఇబ్బందుల్లో పడ్డారు. ఇబ్బందుల్లో ఉన్న సుమారు ఎనభై మంది అర్చకులు,  పౌరోహితులకు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు నేతృత్వంలో మంత్రి...
Slider ముఖ్యంశాలు

నర్సులకు మాస్కులు అందించిన నర్సింగ్ అసోసియేషన్

Satyam NEWS
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ సమయంలో వివిధ ప్రభుత్వ వైద్యశాలలో పని చేస్తున్న నర్సులకు నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేసింది. ట్రైన్డ్ నర్సస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, హెల్త్ కేర్...
Slider కృష్ణ

ట్రస్టులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి

Satyam NEWS
మానవతా దృక్పధంతో స్వచ్చంద సంస్థలు, ట్రస్ట్ లు ముందుకొచ్చి పేదలను ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ నాయకుడు యలమంచిలి బాబూ రాజేంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. ఈ రోజు కృష్ణా జిల్లా ఉయ్యూరు నగర పంచాయతి 3...
Slider హైదరాబాద్

శానిటైజర్లు, ఫేస్ మాస్కులు పంచిన అరెకపూడి గాంధీ

Satyam NEWS
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా హైదరాబాద్ కూకట్ పల్లి పరిధిలోని వివేకానంద నగర్ డివిజన్ లో జిహెచ్ఎంసి పారిశుధ్య కార్మికులకు , ఎంటమాలజి సిబ్బందికి శానిటైజర్లను, ఫేస్ షీల్డ్ మాస్కులను ప్రభుత్వ విప్  ఆరెకపూడి...
Slider హైదరాబాద్

నిత్యావసరాలు పంచుతున్న కూకట్ పల్లి ఆర్టీసీ TMU కార్మికులు

Satyam NEWS
లాక్ డౌన్ కారణంగా జీవనం కష్టంగా మారిన వారిని ఆదుకోవడానికి కూకట్ పల్లి ఆర్టీసీ డిపో TMU కార్మికులు తమ శాయశక్తులా ప్రయత్నం చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఒక్కో ప్రాంతంలో కొందరికి నిత్యావసరాలు...
Slider నల్గొండ

నల్గొండ డీసీసీబీ వైస్ చైర్మన్ విరాళం రూ.లక్ష

Satyam NEWS
కరోనా పై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి మద్దుతుగా ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీసీబీ వైస్ ఛైర్మన్ ఏసిరెడ్డి దయాకర్ రెడ్డి మంగళవారం నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కు లక్ష రూపాయల చెక్...
Slider కరీంనగర్

కరోనా హెల్ప్: దత్తత గ్రామంలో నిత్యావసరాలు పంచిన సీపీ

Satyam NEWS
సీఎం కేసీయార్ ఆదేశాలు, ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ సూచనల మేరకు లాక్ డౌన్ ముగిసే వరకు ఆదివాసీ కొలంగుడ గ్రామాన్ని రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ దత్తత తీసుకున్నారు. హాజిపూర్ మండలం కొలాంగూడ ...
Slider కడప

పేదలకు నిత్యావసరాలు అందించిన ఏ.ఆర్ సిబ్బంది

Satyam NEWS
ఏ.ఆర్ సిబ్బంది మానవత్వంతో నిరుపేదలు, నిరాశ్రయులను ఆదుకునేందుకు నిత్యావసరాలు, కూరగాయలు అందచేయడం అభినందనీయమని కడప జిల్లా ఎస్.పి కే.కే.ఎన్.అన్బురాజన్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా ఎస్.పి క్యాంపు కార్యాలయంలో  రాష్ట్రంలోని 1998 బ్యాచ్ ఏ.పి.ఎస్.పి వెల్ఫేర్...