26.7 C
Hyderabad
April 27, 2024 09: 41 AM

Tag : Corona Help

Slider మహబూబ్ నగర్

ఏప్రిల్ 30 వరకు సామూహిక కార్యక్రమాల పై ఆంక్షలు

Satyam NEWS
రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏప్రిల్ 30 వరకు సామూహిక కార్యక్రమాల నిర్వహణ  పై ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష ఒక ప్రకటనలో తెలిపారు....
Slider ముఖ్యంశాలు

అక్రమంగా సాయం పొందుతున్న పాస్టర్లపై చర్యకు కేంద్రం ఆదేశం

Satyam NEWS
ఎస్ సి, ఓబీసీ సర్టిఫికెట్లు కలిగి ఉండి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రైస్తవ పాస్టర్లకు ఇచ్చే ఆర్ధిక సాయాన్ని కొందరు అందుకుంటున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది....
Slider మహబూబ్ నగర్

కరోనా బాధితులకు ఐ సొల్యూషన్ కిట్ల పంపిణీ

Satyam NEWS
కల్వకుర్తి పట్టణంలోని వేంకటేశ్వర స్వామి ఆలయం రహదారిలో సోమవారం ఉప్పల చారిటబుల్  ట్రస్ట్ ఆధ్వర్యంలో కరోనా సోకిన బాధితులకు కోవిడ్-19 ఐసోలేషన్ కిట్ల పంపిణీ చేశారు. వేంకటేశ్వర స్వామి దేవాలయం రహదారిలో  ఒకే కుటుంబంలో ...
Slider ఆదిలాబాద్

కరోనా రోగులకు సేవలు అందించిన సాజిద్ ఖాన్

Satyam NEWS
కరోనా లాక్ డౌన్ సమయంలో కరోనా రోగులకు ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ మైనారిటీ చైర్మన్ సాజిద్ ఖాన్ చేస్తున్న సేవలను గుర్తించి స్నేహితుల బృందం ఆయనను సాత్నాల గ్రామంలో సన్మానించారు. ఈ సందర్భంగా వాము...
Slider హైదరాబాద్

ఆడపిల్లలకు అప్స ఫౌండేషన్ ఎడ్యుకేషన్ కిట్ పంపిణీ

Satyam NEWS
అప్స ఫౌండేషన్ ఆధ్వర్యంలో 8 9 10 వ తరగతి చదివే ఆడపిల్లలకు ఎడ్యుకేషన్ కిట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి జిహెచ్ఎంసి వార్డ్ కమిటీ సభ్యులు అచ్చినీ రమేష్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ప్రస్తుతం...
Slider రంగారెడ్డి

బాలాజీ ట్రస్ట్ ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ

Satyam NEWS
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం లోని లింగసానిపల్లి  గ్రామంలో కరోనా సోకిన బాధితులకు బుధవారం బాలాజీ సింగ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. లింగసానిపల్లి గ్రామంలో కరోనా బారినపడిన...
Slider మహబూబ్ నగర్

కరోనా బాధితులకు పండ్లు కూరగాయల పంపిణీ

Satyam NEWS
నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో కరోనా బారిన పడిన20 మంది బాధితులకు మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో  పాలు పండ్లు కూరగాయలు గుడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాలమూరు జిల్లా కాంగ్రెస్...
Slider సినిమా

సినీ కార్మికులకు నిత్యావసరాలు అందించిన మనో

Satyam NEWS
కరోనా అందరి జీవితాలను అతలాకుతలం చేసేస్తోంది. అన్ని రంగాలు కోవిడ్ దెబ్బకు కుదేలైపోయాయి. ఇదే సమయంలో సినీ కార్మికుల కష్టాల గురించి ప్రత్యేకంగా చెప్కక్కర్లేదు. షూటింగ్‌లు ఉంటేనే వీరికి నాలుగు వేళ్లు లోపలికి వెళ్లేది....
Slider మహబూబ్ నగర్

కరోనా నిర్మూలన సేవాకార్యక్రమాలలో ఉప్పల ట్రస్ట్

Satyam NEWS
రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం జెడ్ పి టి సి ఉప్పల వెంకటేష్ ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా బుధవారం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా కల్వకుర్తి పట్టణంలోని ఝాన్సీ లక్ష్మీబాయి...
Slider కృష్ణ

జర్నలిస్టుల కరోనా వైద్య సహయ కోసం సమన్వయకర్తలు

Satyam NEWS
కృష్ణా జిల్లాలో జర్నలిస్ట్ కరోనా వైద్య సహాయం కోసం సమన్వయకర్తల నియామకం కృష్ణాజిల్లాలో జర్నలిస్టులకు కరోనా వైద్య సహాయం కోసం డిపిఆర్‌ఓ యం.భాస్కరనారాయణను జిల్లా స్థాయి నోడల్ అధికారిగా నియమించినట్లు జిల్లా కలెక్టర్ ఏ.యండి.ఇంతియా...