రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏప్రిల్ 30 వరకు సామూహిక కార్యక్రమాల నిర్వహణ పై ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష ఒక ప్రకటనలో తెలిపారు....
ఎస్ సి, ఓబీసీ సర్టిఫికెట్లు కలిగి ఉండి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రైస్తవ పాస్టర్లకు ఇచ్చే ఆర్ధిక సాయాన్ని కొందరు అందుకుంటున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది....
కల్వకుర్తి పట్టణంలోని వేంకటేశ్వర స్వామి ఆలయం రహదారిలో సోమవారం ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కరోనా సోకిన బాధితులకు కోవిడ్-19 ఐసోలేషన్ కిట్ల పంపిణీ చేశారు. వేంకటేశ్వర స్వామి దేవాలయం రహదారిలో ఒకే కుటుంబంలో ...
కరోనా లాక్ డౌన్ సమయంలో కరోనా రోగులకు ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ మైనారిటీ చైర్మన్ సాజిద్ ఖాన్ చేస్తున్న సేవలను గుర్తించి స్నేహితుల బృందం ఆయనను సాత్నాల గ్రామంలో సన్మానించారు. ఈ సందర్భంగా వాము...
అప్స ఫౌండేషన్ ఆధ్వర్యంలో 8 9 10 వ తరగతి చదివే ఆడపిల్లలకు ఎడ్యుకేషన్ కిట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి జిహెచ్ఎంసి వార్డ్ కమిటీ సభ్యులు అచ్చినీ రమేష్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ప్రస్తుతం...
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం లోని లింగసానిపల్లి గ్రామంలో కరోనా సోకిన బాధితులకు బుధవారం బాలాజీ సింగ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. లింగసానిపల్లి గ్రామంలో కరోనా బారినపడిన...
నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో కరోనా బారిన పడిన20 మంది బాధితులకు మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాలు పండ్లు కూరగాయలు గుడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాలమూరు జిల్లా కాంగ్రెస్...
కరోనా అందరి జీవితాలను అతలాకుతలం చేసేస్తోంది. అన్ని రంగాలు కోవిడ్ దెబ్బకు కుదేలైపోయాయి. ఇదే సమయంలో సినీ కార్మికుల కష్టాల గురించి ప్రత్యేకంగా చెప్కక్కర్లేదు. షూటింగ్లు ఉంటేనే వీరికి నాలుగు వేళ్లు లోపలికి వెళ్లేది....
రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం జెడ్ పి టి సి ఉప్పల వెంకటేష్ ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా బుధవారం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా కల్వకుర్తి పట్టణంలోని ఝాన్సీ లక్ష్మీబాయి...
కృష్ణా జిల్లాలో జర్నలిస్ట్ కరోనా వైద్య సహాయం కోసం సమన్వయకర్తల నియామకం కృష్ణాజిల్లాలో జర్నలిస్టులకు కరోనా వైద్య సహాయం కోసం డిపిఆర్ఓ యం.భాస్కరనారాయణను జిల్లా స్థాయి నోడల్ అధికారిగా నియమించినట్లు జిల్లా కలెక్టర్ ఏ.యండి.ఇంతియా...