వైభవంగా ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం
లోక కళ్యాణం కొరకు అనాది నుండి ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రజలు ఆనందంతో నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుందని హుజూర్ నగర్ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ పాలకీడు మండల...