27.7 C
Hyderabad
May 4, 2024 09: 42 AM
Slider నల్గొండ

సిఎమ్ఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

#saidireddy

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ శాసనసభ్యుడు  శానంపూడి సైదిరెడ్డి హుజూర్ నగర్ క్యాంపు కార్యాలయంలో గరిడేపల్లి గ్రామానికి చెందిన కొప్పు సైదులు కి 2లక్షల రూపాయల సిఎమ్ఆర్ఎఫ్ చెక్కును అందజేశారు.

ఈ సందర్భంగా సైదిరెడ్డి మాట్లాడుతూ ఎన్నో పేద కుటుంబాలకు చిత్తశుద్ధితో ఆసుపత్రి వైద్య ఖర్చులు ఇస్తున్న ప్రభుత్వం కేవలం టిఆర్ఎస్ ప్రభుత్వమే అని అన్నారు.

ఈ కార్యక్రమంలో హుజుర్ నగర్ మార్కెట్ చైర్మెన్ కడియం వెంకట్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు కృష్ణ నాయక్, గరిడేపల్లి మండల పార్టీ కో-ఆర్డినేటర్ పిడమర్తి రాజు,గ్రామశాఖ అధ్యక్షుడు సైదులు,ఉపాధ్యక్షుడు కృష్ణ,మండల యూత్ అధ్యక్షుడు నాగేశ్వరరావు, గానుగబండ సతీష్,రేగులగడ్డ తండా సర్పంచ్ బివిటి నాయక్ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

హనుమాన్ భక్తులకు ఇది శుభవార్త

Satyam NEWS

నెల్లూరు వి యస్ యు లో ప్రపంచ ధరిత్రి దినోత్సవం

Satyam NEWS

అకస్మాత్తుగా తిరుపతి ప్రచారానికి వస్తున్న సిఎం జగన్

Satyam NEWS

Leave a Comment