28.2 C
Hyderabad
May 19, 2024 14: 08 PM

Tag : Janasena

Slider విశాఖపట్నం

ఫ్యాక్షన్ రాజకీయాలకు పరిమితమైన జగన్ ప్రభుత్వం

Satyam NEWS
తెలుగుదేశం ప్రభుత్వం చేసిన తప్పులే వైసీపీ ప్రభుత్వం కూడా చేస్తోందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి గ్రామ, మండల, పట్టణ స్థాయిలో ఫ్యాక్షన్...
Slider విశాఖపట్నం

రహస్యంగా సాగుతున్న ఫ్యాక్షన్ పాలన ఇది

Satyam NEWS
రాష్ట్ర ప్రభుత్వానికి అభివృద్ధి, ప్రజా సంక్షేమం విషయం ఏ మాత్రం ప్రణాళిక లేకుండా అన్ని విషయాల్లో గోప్యత పాటిస్తూ పరిపాలన సాగిస్తోందని  జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు....
Slider విశాఖపట్నం

విశాఖలో నాదెండ్ల మనోహర్ కు ఘన స్వాగతం

Satyam NEWS
మూడు రోజుల పర్యటన నిమిత్తం జనసేన పార్టీ నాయకులు, పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సోమవారం విశాఖపట్నం చేరుకున్నారు. ఉత్తరాంధ్రలో పార్టీ సంస్థాగత నిర్మాణానికి సంబంధించి సమావేశాల్లో ఆయన పాల్గొంటారు. విశాఖ...
Slider ప్రత్యేకం

క్వశ్చన్: రాజధాని భూములు పేదలకా? ఇదేం పద్ధతి?

Satyam NEWS
రాజధాని కోసం రైతులు ఇచ్చిన భూములను ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేయడాన్ని జన సేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీవ్రంగా విమర్శించారు. ట్విట్టర్ వేదికగా ఆయన నేడు స్పందించారు. నిర్దిష్ట అవసరాల కోసం సమీకరించిన...
Slider కడప

ఎమ్మెల్యే టిక్కెట్ రాకున్నా జనసేన ఇన్ చార్జి పదవి దక్కింది

Satyam NEWS
కడప జిల్లా రాజంపేట అసెంబ్లీ జనసేన పార్టీ ఇంచార్జీ గా మలిశెట్టి వెంకట రమణ రాయల్ ను పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నియమించినట్టు జనసేన అధ్యక్షుల రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ లేఖ విడుదల...
Slider పశ్చిమగోదావరి

జగన్ ప్రభుత్వం వేధింపులు ఆపకపోతే వచ్చికూర్చుంటా

Satyam NEWS
అధికార పార్టీ వేధింపులపై అవసరమనుకుంటే స్వయంగా వచ్చి తాడేపల్లిగూడెంలో కూర్చొంటానని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. పార్టీ శ్రేణుల కోరిక మేరకు అవసరమైతే గూడెంలో పోటీ చేస్తానంటూ ప్రకటించారు. అమరావతిలో  తాడేపల్లిగూడెం...
Slider ఆంధ్రప్రదేశ్

క్లియర్: బీజేపీ అమరావతికి అండగా ఉంటుంది

Satyam NEWS
అమరావతి కి అండగా ఉంటామని బిజెపి జాతీయ నేతలు తనకు చెప్పారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. రాజధాని రైతులు ఎవరూ ఎవరూ అధైర్యపడవద్దని తాను అండగా ఉంటానని వారి తరపున పోరాడతానని...
Slider ఆంధ్రప్రదేశ్

ఫియర్ ప్రాబ్లమ్: పెట్టుబడులు పెట్టడానికి భయపడుతున్నారు

Satyam NEWS
అమరావతే రాజధానిగా ఉండాలని చెబితే నా దిష్టిబొమ్మ దగ్ధం చేసేంత కోపం ఉన్న కర్నూలు నాయకులకి సుగాలీ ప్రీతిని అతి దారుణంగా అత్యాచారం చేసి హత్య చేస్తే ఎందుకు కోపం రాలేదని జనసేన పార్టీ...
Slider కడప

వాట్ ఈజ్ దిస్: రేషన్ కార్డుల తొలగింపుపై ధర్నా

Satyam NEWS
అర్హులైన లబ్ధిదారులకు కూడా పింఛన్లు, రేషన్ కార్డులు తొలగిస్తున్నారని ఆరోపిస్తూ నేడు కడప జిల్లా నందలూరు బస్ స్టాండ్ కూడలి లో బీజేపీ, జనసేన ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పేదలకు అన్యాయం చేసే రాష్ట్ర...
Slider ఆంధ్రప్రదేశ్

గుడ్ బై: పవన్ కల్యాణ్ కు మాట నిలకడ లేదు

Satyam NEWS
జనసేన పార్టీ జాతకం అంతగా బాగున్నట్లు కనిపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయి కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యేతో సరిపెట్టుకున్న జనసేన పార్టీ రాను రాను మరింత దెబ్బ తింటున్నది. గెలిచిన ఒక్క...