ట్విట్టర్ వేదికగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేస్తూ కాపులను అవమానపరిచిన సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మను రాష్ట్ర బహిష్కరణ చేయాలని కాపు సంక్షేమ యువసేన ఆర్కాట్ కృష్ణప్రసాద్ డిమాండ్...
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇతర పార్టీలతో పొత్తులపై త్వరలోనే ప్రకటన చేస్తామని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా బాధ్యత తీసుకోవాలని, అందుకు తమ వంతు సహకారం...
గుంటూరు జిల్లా తెనాలి అసెంబ్లీ పరిథిలో పేదలందరికి స్వంతిల్లు సాకారం పేరుతో పేదలను మోసంచేసిందని జనసేన నాయకులు ఆరోపించారు. తెనాలి జనసేన పార్టీ కార్యాలయం లో “జగనన్న ఇళ్ళూ పేదలకందరికీ కన్నీళ్ళు ” పేరుతో...
జనసేన ఆవిర్భావ సభ వేదికను మెగా బ్రదర్, జనసేన నేత కొణిదెల నాగబాబు పరిశీలించారు. ఈ నెల 14న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని తాడేపల్లి మండలం ఇప్పటం వేదికగా జరగనున్న జనసేన ఆవిర్భావ సభను...
ప్రొద్దుటూరు కూరగాయల మార్కెట్ తరలించడాన్నిజనసేన తీవ్రంగా ఖండిస్తుందోని కడప జిల్లా జనసేన రాయలసీమ జాయింట్ కన్వీనర్ సుంకర శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రొద్దుటూరు శివాలయం సర్కిల్ వద్ద ఉన్న కూరగాయల...
రాజధానిగా అమరావతి కొనసాగుతుందని బిజెపి తనకు స్పష్టమైన హామీ ఇచ్చినట్లు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రకటించడం ఆంధ్రప్రదేశ్ బిజెపికి అనూహ్య పరిణామం. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని గట్టిగా వాదించి ప్రజలలోకి వెళ్లిన కన్నా...
తిరుమల తిరుపతి దేవస్థానములు ఆస్తులు అమ్మితే చూస్తూ ఊరుకోమని జనసేన పార్టీ రాయలసీమ జయింట్ కన్వీనర్ సుంకర శ్రీనివాస్ హెచ్చరించారు. టీటీడీ ఆస్తులను పరి రక్షించ లేమని అమ్మతామనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం...
జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జనసేనపార్టీ నాయకుడు రామ శ్రీనివాసులు ఆధ్వర్యంలో కడపజిల్లా టి.సుండుపల్లి మండలం లో ఆదివారం పండ్లు ,కోడిగుడ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కరోనా మహమ్మారి విషయం లో...
జనతా కర్ఫ్యూ సందర్భంగా ఆదివారం సాయంత్రం 5 గంటలకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గంటానాదం చేశారు. కరోనా మహమ్మారిని అరికట్టేందుకు సాహసోపేతంగా సేవలందిస్తున్న వైద్యులు, నర్సులు, ఇతర పారామెడికల్ సిబ్బంది, పోలీసులు, మీడియా,...
ఎన్నికలు వాయిదా వేయడం కాదని ఎన్నికల ప్రక్రియను మళ్లీ కొత్తగా చేపట్టాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఆరు వారాలపాటు వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల సంఘం చేసిన...