31.7 C
Hyderabad
May 7, 2024 00: 58 AM

Tag : Janasena

Slider ముఖ్యంశాలు

రాంగోపాల్ వర్మ ను రాష్ట్ర బహిష్కరణ చేయాలి

Bhavani
ట్విట్టర్ వేదికగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేస్తూ కాపులను అవమానపరిచిన సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మను రాష్ట్ర బహిష్కరణ చేయాలని కాపు సంక్షేమ యువసేన ఆర్కాట్ కృష్ణప్రసాద్ డిమాండ్...
Slider ముఖ్యంశాలు

పొత్తులపై త్వరలోనే ప్రకటన

Murali Krishna
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇతర పార్టీలతో పొత్తులపై త్వరలోనే ప్రకటన చేస్తామని జనసేన పీఏసీ  ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా బాధ్యత తీసుకోవాలని, అందుకు తమ వంతు సహకారం...
Slider గుంటూరు

ఇళ్ళ మోసాలపై జనసైనికుల ఆరా

Bhavani
గుంటూరు జిల్లా తెనాలి అసెంబ్లీ పరిథిలో పేదలందరికి స్వంతిల్లు సాకారం పేరుతో పేదలను మోసంచేసిందని జనసేన నాయకులు ఆరోపించారు. తెనాలి జనసేన పార్టీ కార్యాలయం లో “జగనన్న ఇళ్ళూ పేదలకందరికీ కన్నీళ్ళు ” పేరుతో...
Slider ఆంధ్రప్రదేశ్

ఆవిర్భావ సభ వేదికను పరిశీలించిన మెగా బ్రదర్

Sub Editor 2
జనసేన ఆవిర్భావ సభ వేదికను మెగా బ్రదర్, జనసేన నేత కొణిదెల నాగబాబు పరిశీలించారు. ఈ నెల 14న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని తాడేపల్లి మండలం ఇప్పటం వేదికగా జరగనున్న జనసేన ఆవిర్భావ సభను...
Slider కడప

కూర‌గాయ‌ల మార్కెట్ త‌ర‌లింపుపై జ‌న‌సేన ఆగ్ర‌హాం

Sub Editor
ప్రొద్దుటూరు కూరగాయల మార్కెట్ తరలించడాన్నిజనసేన తీవ్రంగా ఖండిస్తుందోని క‌డ‌ప జిల్లా జనసేన రాయలసీమ జాయింట్ కన్వీనర్ సుంకర శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ప్రొద్దుటూరు శివాలయం సర్కిల్ వద్ద ఉన్న కూరగాయల...
Slider సంపాదకీయం

పవన్ కల్యాణ్ వ్యాఖ్యలతో ఇరకాటంలో సోము

Satyam NEWS
రాజధానిగా అమరావతి కొనసాగుతుందని బిజెపి తనకు స్పష్టమైన హామీ ఇచ్చినట్లు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రకటించడం ఆంధ్రప్రదేశ్ బిజెపికి అనూహ్య పరిణామం. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని గట్టిగా వాదించి ప్రజలలోకి వెళ్లిన కన్నా...
Slider కడప

టీటీడీ ఆస్తులు అమ్ముతుంటే చూస్తూ ఊరుకోం

Satyam NEWS
తిరుమల తిరుపతి దేవస్థానములు ఆస్తులు అమ్మితే చూస్తూ ఊరుకోమని జనసేన పార్టీ రాయలసీమ జయింట్ కన్వీనర్ సుంకర శ్రీనివాస్ హెచ్చరించారు. టీటీడీ ఆస్తులను పరి రక్షించ లేమని  అమ్మతామనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం...
Slider కడప

పండ్లు, గుడ్లు పంపిణీ చేసిన జనసేన పార్టీ నేత

Satyam NEWS
జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జనసేనపార్టీ నాయకుడు రామ శ్రీనివాసులు ఆధ్వర్యంలో కడపజిల్లా టి.సుండుపల్లి మండలం లో  ఆదివారం పండ్లు ,కోడిగుడ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కరోనా మహమ్మారి విషయం లో...
Slider ముఖ్యంశాలు

యాంటీ కరోనా: గంట కొట్టిన జన సేన అధినేత పవన్

Satyam NEWS
జనతా కర్ఫ్యూ సందర్భంగా ఆదివారం సాయంత్రం 5 గంటలకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గంటానాదం చేశారు. కరోనా మహమ్మారిని అరికట్టేందుకు సాహసోపేతంగా సేవలందిస్తున్న వైద్యులు, నర్సులు, ఇతర పారామెడికల్ సిబ్బంది, పోలీసులు, మీడియా,...
Slider ఆంధ్రప్రదేశ్

డిమాండ్: వాయిదా కాదు మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి

Satyam NEWS
ఎన్నికలు వాయిదా వేయడం కాదని ఎన్నికల ప్రక్రియను మళ్లీ కొత్తగా చేపట్టాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఆరు వారాలపాటు వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల సంఘం చేసిన...