26.7 C
Hyderabad
May 21, 2024 09: 32 AM

Tag : Nara Lokesh

Slider చిత్తూరు

యువగళం పై హత్యాయత్నం కేసులు పెట్టిన పోలీసులు

Bhavani
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై పోలీసులు కేసు పెట్టారు. యువగళం పేరిట పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్ పై కేసు ఏమిటి అనుకుంటున్నారా? ఆయన ఒక్కడి పైనే కాదు....
Slider చిత్తూరు

యువగళం పాదయాత్రలో పాల్గొన్న పొనుగోటి

Satyam NEWS
నారా లోకేష్ యువ గళం పాదయాత్ర లో పాల్గొని రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వాహన కార్యదర్శి పొనుగోటి శ్రీనివాసరావు సంఘీ భావం తెలియ చేశారు. యువత, రైతు సమస్యలపై యువ గొంతుకై, మహిళా సమస్యలపై...
Slider విజయనగరం

ప్రజలకు భద్రత కల్పించలేని దిక్కు మాలిన ప్రభుత్వం

Bhavani
400 రోజులు,4వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపడుతున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర కు బందోబస్తు అడిగితే మీరే చేసుకోవాలని చెప్పిన దిక్కు మాలింది..ఈ జగన్ ప్రభుత్వమని. విజయనగరం లో...
Slider శ్రీకాకుళం

నారా లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొన్న ఎంజీఆర్

Satyam NEWS
ఈ రోజు కుప్పంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ”యువగళం” పాదయాత్రలో పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ప్రముఖ సామాజికవేత్త మామిడి గోవిందరావు పాల్గొని సంఘీభావం తెలిపారు.ముందుగా...
Slider చిత్తూరు

పాదయాత్రకు ముందే ఫ్లక్సీలు చించేసిన వైసీపీ మూకలు

Satyam NEWS
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభించడానికి ముందే వైసీపీ మూకలు తమ ప్రతాపం చూపించాయి. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభం కాబోతుండగా అక్కడ...
Slider చిత్తూరు

నారా లోకేష్ యువగళం పాదయాత్ర షెడ్యూల్ ఇది

Satyam NEWS
తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తలపెట్టిన యువగళం పాదయాత్ర రేపు ప్రారంభం కానుంది. ఇప్పటికే కుప్పం చేరుకున్న నారా లోకేష్ రేపు ఉదయం సరిగ్గా 11.03 గంటలకు తన...
Slider కృష్ణ

మోకాళ్లపై ఇంద్రకీలాద్రి మెట్లు ఎక్కిన సాయి కల్యాణి

Bhavani
రాష్ట్రం బాగు కోసం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ, యువ నాయకులు, నారా లోకేష్ చేపట్టనున్న యువగళం పాదయాత్ర విజయవంతం కావాలని మంగళవారం నాడు మోకాళ్లపై విజయవాడలోని ఇంద్రకీలాద్రి మెట్లు...
Slider కృష్ణ

లోకేష్ ను చూస్తే జగన్ కు భయం

Satyam NEWS
ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా 9వ మహానాడు అమెరికాలోని శాక్రమెంటో నగరంలో జరిగింది. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం శాక్రమెంటో నగర నూతన...
Slider కృష్ణ

‘‘యువగళం’’పాదయాత్రతో తెలుగుదేశం అధికారంలోకి రావడం ఖాయం

Bhavani
ఈనెల 27వ తేదీన చిత్తూరు జిల్లా కుప్పం నుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ‘‘యువగళం’’పాదయాత్ర ప్రారంభంకానుంది. 400 రోజులు, 4000 వేల కిలోమీటర్లు సాగే ఈ పాదయాత్రలో ప్రతి ఒక్కరూ...
Slider ప్రత్యేకం

కులాల పేరుతో కుట్ర: బాలయ్య, చిరంజీవి అభిమానులు అప్రమత్తంగా ఉండాలి

Satyam NEWS
సంక్రాంతికి ప్రేక్ష‌కుల‌కు వినోదం పంచేందుకు వీరసింహారెడ్డిగా వ‌స్తున్న బాల మావ‌య్య‌, వాల్తేరు వీర‌య్య‌గా వ‌స్తున్న‌ చిరంజీవి గారికి శుభాకాంక్ష‌లు తెలిపారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. అల‌రించే పాట‌లు, ఆలోచింప‌జేసే...