37.2 C
Hyderabad
April 26, 2024 19: 11 PM

Tag : Kuppam constituency

Slider ప్రత్యేకం

కుప్పం టీడీపీ నేత త్రిలోక్ కు చంద్రబాబు పరామర్శ

Satyam NEWS
కుప్పం నియోజకవర్గ టీడీపీ సమన్వయ కమిటీ సభ్యులు త్రిలోక్ ను పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బెంగుళూరులో పరామర్శించారు. కొద్దిరోజుల క్రితం జరిగిన ప్రమాదంలో త్రిలోక్ తీవ్ర గాయాల పాలయ్యాడు. చంద్రబాబు నాయుడు...
Slider చిత్తూరు

28, 29, 30వ తేదీల్లో చంద్రబాబు కుప్పం పర్యటన

Satyam NEWS
టీడీపీ అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్నారు. ఈ నెల 28, 29, 30వ తేదీల్లో చంద్రబాబు కుప్పంలో పర్యటించనున్నారు. మూడు రోజులు...
Slider చిత్తూరు

నారా, పెద్దిరెడ్డి ఆధిపత్య పోరులో విజేత ఎవరు ?

Satyam NEWS
మాజీ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత జిల్లా అయిన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రాజకీయ దిగ్గజాల మధ్య రాజకీయ పోరు రసవత్తరంగా మారింది. టీడీపీ అధినేత చంద్రబాబుకు, వైసీపీ అగ్రనేత, మంత్రి...
Slider ప్రత్యేకం

కుప్పంలో 18 లక్షల టన్నుల బంగారం

Satyam NEWS
తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం బంగారు మయం కానుంది. కుప్పం నియోజకవర్గం గుడిపల్లి మండలం ‘చిగర్ గుంట-బిసనత్తమ్’ మధ్య బంగారు నిల్వలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం...
Slider చిత్తూరు

పాదయాత్రకు ముందే ఫ్లక్సీలు చించేసిన వైసీపీ మూకలు

Satyam NEWS
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభించడానికి ముందే వైసీపీ మూకలు తమ ప్రతాపం చూపించాయి. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభం కాబోతుండగా అక్కడ...
Slider చిత్తూరు

సీఎం జగన్ కుప్పం పర్యటన ఎలా సాగింది?

Satyam NEWS
ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ కుప్పం పర్యటనకు వస్తున్నారంటే అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. మరీ ముఖ్యంగా కుప్పం నియోజకవర్గ ప్రజలు తమ ప్రాంతానికి జగన్ వస్తున్నాడు నిధుల వర్షం కురిపిస్తాడని భావించారు....
Slider చిత్తూరు

మంత్రి పెద్దిరెడ్డికి దమ్ముంటే కుప్పలో పోటీచేయాలి

Satyam NEWS
సత్తా ఉంటే  రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పంలో పోటీ చేయాలని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి సవాలు విసిరారు. దమ్ముంటే చంద్రబాబు...
Slider ప్రత్యేకం

కుప్పంలో చంద్రబాబుకు చెక్ పెట్టేందుకు జగన్ వ్యూహం

Satyam NEWS
కుప్పం పంచాయితీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలిచిన వై ఎస్ జగన్ అంతటితో సంతృప్తి చెందేలా కనిపించడం లేదు. ఆ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రబాబునాయుడు అక్కడ అడుగు పెట్టకుండా చేయాలని పక్కా...
Slider చిత్తూరు

ప్రజాస్వామ్యానికి పరాభవం: రాజ్యమేలిన రౌడీయిజం

Satyam NEWS
ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న  కుప్పం నియోజకవర్గంలో  వైకాపా నేతలు ప్రజాస్వామ్యాన్ని పరాభవించారని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి ఆరోపించారు. బుధవారం జరిగిన పంచాయతీ...
Slider ప్రత్యేకం

ఔట్ డేటెడ్ పాలిటిక్స్ తో చంద్రబాబు కుప్పంలో కుదేలు

Satyam NEWS
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్. చంద్రబాబునాయుడికి ఊహించని పరాజయం ఎదురైంది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో మెజారిటీ పంచాయితీలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గీయులు సొంతం చేసుకున్నారు. పాతకాలపు నాయకులను నమ్ముకున్న చంద్రబాబునాయుడు...