మోకాళ్లపై ఇంద్రకీలాద్రి మెట్లు ఎక్కిన సాయి కల్యాణి
రాష్ట్రం బాగు కోసం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ, యువ నాయకులు, నారా లోకేష్ చేపట్టనున్న యువగళం పాదయాత్ర విజయవంతం కావాలని మంగళవారం నాడు మోకాళ్లపై విజయవాడలోని ఇంద్రకీలాద్రి మెట్లు...