పలాస రట్టి సముద్ర తీరంలో పదో తరగతి విద్యార్థి గల్లంతు
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణానికి చెందిన ఒక ట్యూషన్ లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు పలాస సమీపంలో రట్టి సముద్ర తీరానికి మంగళవారం పిక్నిక్ కు వెళ్లారు. అయితే సముద్రతీరంలో స్నానానికి దిగిన...