యాదాద్రిలో మహా కుంభ సంప్రోక్షణ మహోత్సవం నేత్రపర్వంగా కొనసాగింది. దివ్య విమాన గోపురంపై శ్రీ సుదర్శన చక్రానికి సీఎం కేసీఆర్ దంపతులతో కలసి మంత్రి దంపతులు పువ్వాడ అజయ్ కుమార్ దంపతులు ప్రత్యేక పూజలు...
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు అమలు చేసేందుకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టిందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కోన్నారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలంను...
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రతకై ప్రత్యేక చర్యలు తీసుకుందని, షిటీమ్ పోలీస్ ను ఎర్పాటు చేసి పటిష్ట పోలీస్ భద్రత ను కల్పించడం జరిగిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్...
రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం మేరకు బృహత్ పల్లె ప్రకృతి వనాలలో మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించి, పచ్చదనం పెంపొందించే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్...
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో ఖమ్మం నగర రూపురేఖలు మార్చి సమగ్రాభివృద్ధి చేయగలిగామని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో పారదర్శక పాలన అందిస్తుండడంతో ఖమ్మానికి మహర్దశ పట్టిందని...
అంతర్జాతీయ కంపెనీలకు పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ గమ్యస్థానంగా మారిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. భారీ పెట్టుబడులు సాధనే లక్ష్యంగా అమెరికా పర్యటనకు వెళ్లిన ఐటీ మరియు పరిశ్రమల...
హోళీ పండుగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ రంగుల వసంతోత్సవం ప్రజల్లో కొత్త ఉత్తేజాన్ని నింపాలని ఆకాంక్షించారు. సంతోషం, ఔన్నత్యం, ఉల్లాసం, ఆనందాల పండుగ...
గోదావరి, కృష్ణా నదులను తన పరిధిలోకి తీసుకుంటూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్తో జల సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ కేంద్ర బీజేపీ ప్రభుత్వం...
పేదరిక నిర్మూలనలో భాగంగా డ్వాక్రా మహిళల సంఘాలకు నిధులు అందించి, విశేష సేవలు చేస్తున్న పేదరిక నిర్మూలన సంస్థ లోని 3,978 ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు అందిస్తామని సీఎం కేసిఆర్ చేసిన...
మునుపెన్నడూ లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం వచ్చాక పేదల సంక్షేమం ప్రతి పేద వాడికి అందిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. పేదలకు శాశ్వత ఇళ్ళ పట్టల పంపిణీ కార్యక్రమంలో...