దళిత బంధు యూనిట్లను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకునేలా అధికారులు పర్యవేక్షణ చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ఐడిఓసి లోని సమావేశ మందిరంలో గ్రౌండింగ్ అయిన యూనిట్ల నిర్వహణ, యూనిట్ల రెండో విడత...
దళితబంధు పథకం ద్వారా మంజూరయిన డెయిరీ యూనిట్ల గ్రౌండింగ్ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. అధికారులతో డెయిరీ యూనిట్ల గ్రౌండింగ్ పై కలెక్టర్ సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆయన...
దళితబంధు యూనిట్లతో ఆర్థికంగా ఎదగాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. చింతకాని మండలం రామకృష్ణాపురం, ఆనంతసాగర్ గ్రామాల్లో పర్యటించి, గ్రౌండింగ్ అయిన దళితబంధు యూనిట్ల నిర్వహణను క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేశారు. ఈ...
ఖమ్మం జిల్లా చింతకాని మండలం, నేరడ గ్రామానికి చెందిన బి. వెంకన్న, ఎం. భూలక్ష్మి, జి. శాంతి కుమారి లకు దళితబంధు పథకం ద్వారా మంజూరయిన వరికోత యంత్రాన్ని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్...
దళితబంధు పథకం ద్వారా లబ్ధిని పొంది యూనిట్లను స్థాపించడంలో నిర్లక్ష్యంగా వ్యవహిరించేవారికి నోటీసులను జారీ చేయాలని,అప్పటికీ స్పందించకపోతే దళితబంధును రద్దు చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్జన్ తెలిపారు.కలెక్టరేట్ సమావేశ మందిరంలో దళితబంధు యూనిట్ల మంజూరీపై...
దళితబంధు యూనిట్ల గ్రౌండింగ్ లక్ష్యమే కాక, అట్టి యూనిట్లతో దళితులు ఆర్థికంగా బలోపేతం అవడమే కాకుండా మరికొందరికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగేలా అధికారులు పర్యవేక్షణ, మార్గదర్శకం చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్...
రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక కాబడిన ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలంలో యూనిట్ల ఏర్పాటు కోసం దళిత బందు నిధులు విడుదలయ్యాయి. ఆ మేరకు నిధులు విడుదల చేసినట్లు జిల్లా...
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు అమలు చేసేందుకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టిందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కోన్నారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలంను...