తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన విధంగా రైతు లకు హామీనిచ్చిన లక్ష రూపాయల రుణా మాఫిని వెంటనే అమలు చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకుడు గడ్డిపాటి రాజారావు డిమాండ్ చేశారు....
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని సిపిఎం కార్యాలయంలో సంయుక్త కిసాన్ మోర్చా సమావేశము తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి దుగ్గి బ్రహ్మం అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ఎఐకెఎంఎస్...