రైతుల సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం చేపట్టిన లక్ష రూపాయల లోపు రుణమాఫీ కార్యక్రమంలో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు పథకం ఫలాలు అందేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. హైదరాబాద్...
అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ సొమ్ము అందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు.హైదరాబాద్ నుండి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్...
రైతు రుణమాఫీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది రూ. 19 వేల కోట్లను విడుదల చేయనున్నట్లు రెండు రోజుల క్రితం ప్రకటన విడుదల చేసింది. దానికి అనుగుణంగా ఆర్థిక శాఖ రూ. 18,241.94...
తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన విధంగా రైతు లకు హామీనిచ్చిన లక్ష రూపాయల రుణా మాఫిని వెంటనే అమలు చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకుడు గడ్డిపాటి రాజారావు డిమాండ్ చేశారు....