పశ్చిమ గోదావరి జిల్లా పెడవేగి మండలం లో కూచింపూడి రామసింగవరం గ్రామాల మధ్య రోజు రోజుకు రోడ్ ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఈ గ్రామాల మధ్య ఉన్న మద్యం షాపు వల్లే ఈ ప్రమాదాలు చోటు...
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) జిల్లా ప్రధాన కార్యదర్శి, సీనియర్ దళిత నాయకులు కందుల రమేష్ మాతృమూర్తి కందుల ప్రేమలీల ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈ సందర్భంగా కందుల రమేష్ కుటుంబాన్ని వైద్య...
పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలంలో ఎసైన్డ్ భూముల వివాదాలపై భూ ఉద్యమాలకు దళిత సంఘాలు తెరలేపుతున్నారు. దాదాపు 20 ఏళ్లనాడు దళితుల భూములను, సీలింగ్ భూములను, మాజీ సైనికులకు ప్రభుత్వం పంపిణీ చేసిన...
పశ్చిమ గోదావరి జిల్లా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అత్యవసర సమావేశం ఏలూరు కండ్రిక గూడెం జిల్లా కార్యాలయం లో నేడు రాష్ట్ర నాయకురాలు నమ్మిన లక్ష్మి ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్య అతిథులుగా జిల్లా...
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు లో గురువారం నాడు పోషకాహారం విలువలపై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. భారత ప్రభుత్వం యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నెహ్రూ యువ కేంద్రం ఈ కార్యక్రమం నిర్వహించింది....
సూపర్ స్టార్, పద్మభూషణ్ కృష్ణ జీవితం స్ఫూర్తిదాయకమని గజల్ మాష్ట్రో డా.గజల్ శ్రీనివాస్ అన్నారు. సూపర్ స్టార్ కృష్ణ నటించిన మోసగాళ్ళకు మోసగాడు చిత్రం విడుదలై 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కృష్ణ- మహేష్...
ఉన్నతాధికారి లైంగిక వేధింపులకు పాల్పడితే చూస్తూ ఊరుకోవాల్సిందేనా? మనం ఏ కాలంలో ఉన్నాం? ఈ ప్రశ్నలు పలువురి మదిని కలచివేస్తున్నాయి. విషయం ఏమిటంటే పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జిల్లా రిజిస్ట్రార్ లంకా వెంకటేశ్వర్లుపై...
ప్రపంచ బ్యాంకు ఆదేశాలను అమలు చేయబోతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాతీయ విద్యా సంస్కరణల పేరుతో ప్రాధమిక పాఠశాలలను నిర్వీర్యం చేసే దిశగా నిర్ణయాలను తీసుకుంటున్నదని ఫ్యాప్టో ఆరోపించింది. ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ ఉపాధ్యాయ సంఘాలు...
పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కోట సత్తెమ్మ అమ్మవారి దేవస్ధానం నందు నేడు శ్రావణ మాసం మొదటి శుక్రవారం సందర్భం శ్రీ అమ్మవారికి అభిషేకం జరిగింది....
ఏ రంగంలోనైనా అభివృద్ధి సాధించాలంటే కమ్యూనికేషన్ నైపుణ్యం ఎంతో అవసరమని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని సర్ సి ఆర్ రెడ్డి కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె ఏ ఇమ్మాన్యుయేల్ అన్నారు. సర్ సి ఆర్...