34.2 C
Hyderabad
May 21, 2024 20: 50 PM

Tag : Y S Jaganmohan Reddy

Slider కృష్ణ

591 దేవాలయాల నిర్మాణానికి రూ.311 కోట్ల సి.జి.ఎఫ్. నిధులు

Satyam NEWS
గతంలో ఎన్నడూ లేని విధంగా  రాష్ట్ర వ్యాప్తంగా 591 దేవాలయాల పునరుద్దరణ, నూతన దేవాలయాల నిర్మాణానికి  రూ.311 కోట్ల సి.జి.ఎఫ్. నిధులను మంజూరు చేశామని  రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి...
Slider ప్రత్యేకం

మంత్రి చెల్లుబోయినపై ఎంపి ఫిర్యాదు

Satyam NEWS
కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గ వైకాపా పంచాయితీ తాడేపల్లికి చేరింది. సీఎం జగన్‌తో ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌  భేటీ అయ్యారు. మంత్రి వేణుగోపాలకృష్ణపై సీఎంకు ఆయన ఫిర్యాదు చేశారు. మంత్రి, ఆయన వర్గీయుల...
Slider చిత్తూరు

నారా, పెద్దిరెడ్డి ఆధిపత్య పోరులో విజేత ఎవరు ?

Satyam NEWS
మాజీ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత జిల్లా అయిన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రాజకీయ దిగ్గజాల మధ్య రాజకీయ పోరు రసవత్తరంగా మారింది. టీడీపీ అధినేత చంద్రబాబుకు, వైసీపీ అగ్రనేత, మంత్రి...
Slider ప్రత్యేకం

అమెరికాలోనూ  జ.మో.రె ప్రభుత్వంపై  తీవ్ర ఆగ్రహం

Satyam NEWS
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పై రాష్ట్ర ప్రజలలో కనిపిస్తున్న ఆగ్రహం,  అసహ్యమే అమెరికాలో నివసిస్తున్న ప్రవాసాంద్రులలో  కూడా కనిపిస్తోంది. మూడు వారాల పాటు తన అమెరికా పర్యటనలో భాగంగా మీట్ అండ్ గ్రీట్ ...
Slider కడప

సీఎం జగన్ ఓ కలుపు మొక్క

Satyam NEWS
వచ్చే ఎన్నికల్లో టిడిపి, జనసేన, బిజెపి మూడు పార్టీలు కలుస్తాయని కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి. వచ్చే ఎన్నికలలో వైసీపీని ఓడించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. సీఎం జగన్...
Slider సంపాదకీయం

ఓటమి భయంతో ఫేక్ సర్వే ఫలితాలు..

Satyam NEWS
గత అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన అధికార వైసీపీకి ఈ సారి ఓటమి భయం వెంటాడుతోంది. ఎన్నికల సమయం సమీపిస్తున్న తరుణంలో రాష్ట్రంలో సీఎం జగన్ రెడ్డి ప్రభుత్వం పట్ల ప్రజల్లో రోజు...
Slider కృష్ణ

తొలి రోజే జగన్‌ రెడ్డి ప్రభుత్వంపై పురందరేశ్వరి ఘాటైన విమర్శలు

Satyam NEWS
బీజేపీ ఏపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే దగ్గుబాటి పురందరేశ్వరి జగన్‌ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. పురందరేశ్వరి విమర్శలు అధికార వైసీపీకి మింగుడు పడటంలేదు. వైసీపీ స‌ర్కార్‌పై విమ‌ర్శ‌లు గుప్పించి, తాను సీఎం జ‌గ‌న్...
Slider ముఖ్యంశాలు

అసైన్డ్‌, లంక భూముల రైతుల‌కు పూర్తి హక్కులు

Satyam NEWS
రాష్ట్రంలో అసైన్‌మెంట్‌ ల్యాండ్స్‌, నిరుపేదలకు ఇచ్చిన భూముల విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం హర్షణీయమైన నిర్ణయం తీసుకుంది. మొత్తం అసైన్‌మెంట్‌ ల్యాండ్స్‌, లంక భూములకు సంబంధించి పూర్తి హక్కులు లబ్ధిదారులకే కేటాయించాలని నిర్ణయించింది. ఈ మేరకు...
Slider కృష్ణ

దేవాలయాల్లో పనిచేసే అర్చకులకు వేతనాలు పెంపు

Satyam NEWS
రాష్ట్రంలోని పలు దేవాలయాల్లో పనిచేస్తున్న2625 మంది అర్చకులకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలో భాగంగా అర్చకులకు వేతనాలు పెంచడం జరిగిందని రాష్ట్ర దేవాదాయ శాఖ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం...
Slider సంపాదకీయం

సొంత జిల్లా కడపలో జగన్ రెడ్డికి ఎదురు గాలి

Satyam NEWS
కడప జిల్లా అంటే వైఎస్ కుటుంబానికి కంచుకోట. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీకి.. ఇప్పుడు జగన్ హయంలో వైసీపీకి  కడప జిల్లానే వాళ్ళ రాజకీయాలకు అతి పెద్ద ప్లస్ పాయింట్. ఉమ్మడి...