42.2 C
Hyderabad
April 26, 2024 18: 08 PM

Tag : Daggubati Purandeswari

Slider కృష్ణ

రూల్సు పాటించని ఐఏఎస్, ఐపిఎస్ అధికారులపై కఠిన చర్యలు

Satyam NEWS
ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలని లేకపోతే దారుణ ఫలితం అనుభవించాల్సి ఉంటుందని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి వ్యాఖ్యానించారు. తిరుపతి ఉప ఎన్నికల్లో వక్రమార్గం పట్టిన  అధికారులు...
Slider కృష్ణ

మధ్యంతరం బెయిల్ రావడం మంచిదే

Satyam NEWS
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టు  మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంపై ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి స్పందించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుకు బెయిల్ రావడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన...
Slider కృష్ణ

28న ఎన్టీఆర్ బొమ్మ ముద్రించిన నాణెం ఆవిష్కరణ

Satyam NEWS
భారత సినిమా చరిత్రలో చెరగని ముద్ర వేసిన దివంగత ఎన్టీఆర్‌ శత జయంత్యుత్సవాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రూ.100ల ఎన్టీఆర్‌ బొమ్మతో ముద్రించిన నాణెం ఆవిష్కరణ రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా జరుగుతుందని...
Slider కృష్ణ

తొలి రోజే జగన్‌ రెడ్డి ప్రభుత్వంపై పురందరేశ్వరి ఘాటైన విమర్శలు

Satyam NEWS
బీజేపీ ఏపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే దగ్గుబాటి పురందరేశ్వరి జగన్‌ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. పురందరేశ్వరి విమర్శలు అధికార వైసీపీకి మింగుడు పడటంలేదు. వైసీపీ స‌ర్కార్‌పై విమ‌ర్శ‌లు గుప్పించి, తాను సీఎం జ‌గ‌న్...
Slider ముఖ్యంశాలు

సోము వీర్రాజు తొలగింపు: పురందేశ్వరికి పట్టం

Satyam NEWS
ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజును తొలగించడం కలకలం సృష్టించింది. సోమును హఠాత్తుగా తొలగించడంతో తెలంగాణాలో కూడా మార్పులు వుంటాయని భావిస్తున్నారు. కాగా నూతన అధ్యక్షురాలుగా దగ్గుబాటి పురందేశ్వరిని నియమించారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా...
Slider ప్రత్యేకం

జగన్ ప్రభుత్వం అవినీతిపై బీజేపీ చార్జిషీట్

Satyam NEWS
ఇంతకాలం ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వంతో అంటకాగిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు జగన్ ప్రభుత్వం చేస్తున్న అవినీతిపై సమర శంఖం పూరించనుంది. ఏపీలో జరుగుతున్న అవినీతికర కార్యకలాపాలపై చార్జిషీట్‌ లు దాఖలు చేయాలని...
Slider సంపాదకీయం

బీజేపీ జాతీయ స్థాయి ఆంధ్రా నేతలు హైదరాబాద్ రారేమీ…?

Satyam NEWS
జీహెచ్ఎంసి ఎన్నికలలో ప్రచారం కోసం ఉత్తరాది రాష్ట్రాల నుంచి ఎంతో మంది గొప్ప నాయకులను బిజెపి రంగంలో దించుతున్నది. బిజెపి జాతీయ అధ్యక్షుడు జె పి నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా,...
Slider జాతీయం

పురందేశ్వరిపై విజయసాయిరెడ్డి ‘కుల’ వ్యాఖ్యలు

Satyam NEWS
రాజధాని, ప్రభుత్వ పనితీరు అంశాలపై బీజేపీ జాతీయ కార్యదర్శిగా ఎంపికైన పురందేశ్వరి ఈరోజు ఈనాడుకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో చేసిన వ్యాఖ్యలు చూస్తే ఆమె జాతీయ నాయకురాలో, జాతి నాయకురాలో పూర్తిగా స్పష్టమైంది అంటూ...
Slider ప్రకాశం

రాజధాని విషయంలో కేంద్రం పాత్ర పరిమితం

Satyam NEWS
ఆంధ్ర ప్రదేశ్ లో మూడు రాజధానుల విషయంలో కేంద్రం పాత్ర  పరిమితమైనదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ప్రకాశం జిల్లా కారంచేడులో ఆమె నేడు మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రాంతీయ...
Slider జాతీయం

పురందేశ్వరి, అరుణలకు బిజెపి అగ్రతాంబూలం

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ కు చెందిన పురందేశ్వరి, తెలంగాణ కు చెందిన డి కె అరుణలకు బిజెపి పెద్ద పీట వేసింది. భారతీయ జనతా పార్టీకి (బీజేపీ) కొత్తరూపు కల్పించేందుకు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నూతన...