రూల్సు పాటించని ఐఏఎస్, ఐపిఎస్ అధికారులపై కఠిన చర్యలు
ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలని లేకపోతే దారుణ ఫలితం అనుభవించాల్సి ఉంటుందని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి వ్యాఖ్యానించారు. తిరుపతి ఉప ఎన్నికల్లో వక్రమార్గం పట్టిన అధికారులు...