కడప జిల్లాలో అధికార వైసీపీ లోకి వలసలు వెల్లువలా సాగుతున్నాయి. రాజంపేట మండలం లోని మేడా నిలయంలో సోమవారం నందలూరు మండలంలోని నల్లతిమ్మాయిపల్లి కి చెందిన తిప్పన కృష్ణా రెడ్డి , గడికోట నరసింహా...
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తొమ్మిది నెలల్లోనే ఇచ్చిన హామీలన్నీ అమలు పరచడమే కాక అన్ని వర్గాల ప్రజలకు నవరత్నాలు పేరుతో ఆనందాన్ని ఇచ్చారని వైఎస్ఆర్సిపి జిల్లా అధికార ప్రతినిధి, సౌమ్యనాథ స్వామి దేవస్థానం...
రాష్ట్ర ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ,సంక్షేమ పధకాలు మెచ్చి రాష్ట్ర వ్యాప్తం గా వందలాది ఇతర పార్టీలకు చెందిన నాయకులు,కార్యకర్తలు వైసీపీ పార్టీ లో చేరుతున్నారని విశాఖ ఎంపీ...
టీడీపీ అధినేత చంద్రబాబు ఫోటో దిగి చేతిలో పెడితే వైసీపీ అధినేత జగన్ బాబు ఏకంగా ఏ.పి.యన్.ఆర్.టి.యస్ డైరక్టర్ పదవి చేతిలో పెట్టాడు. వైసీపీ ఆవిర్భావం నుంచి కువైట్ గల్ఫ్ వైడ్ వైస్సార్ వైసీపీ...
ఏపీ.యన్.ఆర్.టి డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బి.హెచ్.ఇలియస్ కు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషా శుభాకాంక్షలు తెలిపారు. తాడేపల్లి లోని ఆంధ్ర ప్రదేశ్ ప్రవాస ఆంధ్రుల కార్యాలయంలో ఆయన నేడు ప్రమాణ స్వీకారంచేశారు....
ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాలలో ఏ అభ్యర్ధిని నిర్ణయించాలనే విషయంలో వైసిపి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది....
ఇంతకాలం ముస్లింలను ఓటు బ్యాంకుగా చూశారు తప్ప రాజకీయంగా పదవులు కల్పించలేదని పిడుగురాళ్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎండి గఫార్ అన్నారు. రాష్ట్రంలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లింలకు...
పెద్దల సభ అయిన శాసన మండలిలో దద్దమ్మలు, దద్దోజనాలు ఉన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా అన్నారు. అమరావతి అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆమె మీడియాతో మాట్లాడారు. పెద్దల సభ సలహా...
టీడీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేల్లో 17 మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. టీడీపీ ఎమ్మెల్సీలు కూడా ఇదే విధంగా చేసేందుకు...