30.2 C
Hyderabad
May 17, 2024 16: 59 PM
Slider ముఖ్యంశాలు

మరో 150 బస్‌ స్టేషన్లను ఆధునీకరిస్తాం

#Puvvada Ajay

గత ఆర్ధిక సంవత్సరంలో వంద బస్‌ స్టేషన్‌లను ఆధునీకరించామని, ఈ యేడాదిలో మరో 150 బస్‌ స్టేషన్లను ఆధునీకరించేందుకు ప్రణాళికలు రూపొందించామని రవాణా మంత్రి పువ్వాడ అజయ్ తెలిపారు. అనేక సమస్యలను అధిగమించి ఆర్టీసీ గడిచిన రెండేళ్లలో చేపట్టిన సంస్కరణలతో ప్రజలకు చేరువైందని అన్నారు.

సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తున్నామని, ఇప్పటి వరకు 7 డీఏలను ప్రకటించామని, దీంతో వారి వేతనాలు 35 శాతం వరకు పెరిగాయన్నారు. రెండేళ్లుగా సంస్థను ప్రజలు ఆశించిన స్థాయిలో ఆదరించడంతో రాబడి పెరుగుతోందని చెప్పారు. భక్తుల సౌకర్యార్థం త్వరలోనే మహారాష్ట్రలోని షిర్డీ, ఏపీలోని శ్రీశైలానికి టూర్‌ ప్యాకేజీని అందుబాటులోకి తెస్తామన్నారు.

Related posts

Vijayanagaram Police: ఐదు కేసుల్లో చైన్ స్నాచ‌ర్ అరెస్టు

Satyam NEWS

డైవర్షన్ పాలిటిక్స్ ఎంతకాలం???

Satyam NEWS

పేదల ఇల్లు తొలగిస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు

Satyam NEWS

Leave a Comment