అధికారులతో టిటిడి అదనపు ఈవో సమీక్ష
టిటిడి అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి మంగళవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో వివిధ విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఈవో తిరుమలలో జరుగుతున్న అభివృద్ధి పనులపై విభాగాల వారీగా సమీక్షించారు....