రక్తస్రావంతో కన్నీటి పర్యంతమై పోలీస్ స్టేషన్ కు వచ్చిన మహిళకు సపర్యలు చేసి ప్రధమ చికిత్స అందించి పోలీసులు మానవత్వం ప్రదర్శించారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట లో ఈ సంఘటన జరిగింది. మండపేట టౌన్...
నిజంగానే ఇది బంగారు చేప…. దాని ధర రూ.4.30 లక్షలు. నిజమనిపించకపోయినా ఇది నిజం. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ మత్స్యకారుల వలకు ఓ అరుదైన చేప చిక్కింది. కచ్చిడి మగ చేప అయిన...
ప్రభుత్వం సబ్సిడీపై ఇస్తున్న ఎరువుల కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలం ఊడిమూడు లో ది. భువనేశ్వరి సహకార పరపతి సంఘం వద్ద గల రైతు భరోసా కేంద్రం...
రైస్ పుల్లింగ్ అనే పేరుతో రాగి బిందె రాగి చెంబు చూపించి ఇవి కోట్ల రూపాయల విలువ చేస్తాయని నమ్మబలికి ఢిల్లీకి చెందిన ఒక కంపెనీ వీటిని కొంటుందని ప్రజలను మోసం చేస్తున్న ముఠా...
కోనసీమ జిల్లాను అంబేద్కర్ జిల్లాగా నామకరణం చేయాలని డిమాండ్ చేస్తూ అంబాజీపేట లో అన్ని పార్టీలకు చెందిన నాయకులు పెద్ద ఎత్తున పాదయాత్ర చేశారు. అంబాజీపేట బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం నుండి...
తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజక వర్గం కొత్తపేట మండలం కొత్తపేట లో ఉత్సవాల్లో జోరుగా అశ్లీల నృత్యాలు నిర్వహించారు. ఒకపక్క ఒమెక్రన్ విజృంభిస్తున్న సమయంలో మాస్కులు సామాజిక దూరం మరిచి ఈ అశ్లీల...
తూర్పు గోదావరి జిల్లా మండపేట మండలం లోని తాపేశ్వరం గ్రామంలోని ఒక ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు తాళం పగులగొట్టి భారీ దోపిడికి పాల్పడ్డారు. బంగారం, వెండి అపహరించుకుపోయారు. రూరల్ ఎస్ ఐ బళ్ల శివ...
కాకినాడ లోని ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ఎంఎస్ఎన్ క్యాంపస్ లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. అచ్చంపేట జంక్షన్ లో గల ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఎం ఎస్ ఎన్ క్యాంపస్ లో విద్యార్థులు...
రాజకీయ సంచనాలకు, వివాదాలకు, ఫైర్ బ్రాండ్ తోట త్రిమూర్తులు చుట్టూ మరో వివాదం ముదురుతోంది. చిలికి చిలికి గాలి వాన చందంగా పింఛన్లు పంపిణీ లో జనసేన కు చెందిన మహిళా సర్పంచ్ పై...
మానవాళికి పెను సవాలుగా పరిణమించి, ఎన్నో ఇక్కట్లకు, వ్యధలకు గురిచేసిన కోవిడ్-19 మహమ్మారి ఉనికి ఇంకా కొనసాగుతూ, ఒమిక్రాన్ వేరియెంట్ రూపంలో క్రొత్త ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికల నేపద్యంలో ప్రజాశ్రేయస్సు దృష్ట్యా 2022...