కర్నూలు మెడికల్ కాలేజీ ప్రాంగణంలో రూ.15 కోట్లతో నిర్మించే మల్టీ యుటిలిటీ సెంటర్ కు మంగళగిరిలోని APIIC టవర్స్ 6 వ అంతస్తులో సోమవారం వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన...
రన్నింగ్ తో యువతలో శారీరక దృఢత్వం పెరుగుతుందని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో చేపట్టిన తెలంగాణ రన్ ను ఎమ్మెల్సీ తాతా...
గ్రామాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని, ప్రజలకు సంక్షేమం, అభివృద్ధిని సమానంగా అందిస్తూ సుపరిపాలన అందిస్తున్నారని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండలంలోని రూ.20...
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి గతంలో ఎన్నడూ లేని విధంగా పేద నిరుపేదల అభ్యున్నతికి అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు రూపకల్పన చేసి అమలు చేయడం జరుగుతుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి...
నరేంద్ర మోడీ`బిజెపి ప్రభుత్వం వ్యవసాయ పంటలకు ప్రకటించిన మద్ధతు ధరలు రైతులను మరొకసారి దగా చేయటమేనని సిపిఐ (ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు విమర్శించారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని నమ్మించిన ప్రధాని...
తీవ్రంగా వీస్తున్న ఎండలు, వడగాడ్పులతో మహబూబాబాద్ జిల్లా మండల కేంద్రమైన గార్ల ఇందిరా నగర్ కాలనీ చెందిన వ్యక్తి మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఇందిరా నగర్ కాలనీ...
ఖమ్మం మన్సిపాలిటీ నగరపాలక సంస్థగా రూపాంతరం చెందింది. పెరుగుతున్న జనాభా, వారి అవసరాలకు అనుగుణంగా పాత మున్సిపల్ కార్యాలయంలో సౌకర్యాలు లేవు. మున్సిపల్ అధికారులు సౌకర్యవంతమైన వాతావరణంలో పనిచేసే వెసులుబాటు లేదు. ప్రజలకు పార్కింగ్...
ప్రజా సమస్యల పరిష్కారం, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 11న కొత్తగూడెంలో ప్రజా గర్జన సభను నిర్వహిస్తున్నట్లు సిపిఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు తెలిపారు....
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు చైర్మన్ ఆదేశాల మేరకు జూన్ 10 వ తారీఖున జిల్లా కోర్టులో జరగనున్న జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ...
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈ నెల 9న సంక్షేమ దినోత్సవం రోజున ఇండ్ల స్థలం లేని నిరుపేదలకు భూపంపిణీ కి చర్యలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్...