ఈ నెల 20 లోపు బీసి కుల, చేతి వృత్తుల వారు ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం కోసం దరఖాస్తులను ఆన్ లైన్ లో సమర్పించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. తెలంగాణ...
ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణా కీలకమైన కోర్ కమిటీ లో జిల్లా కు చెందిన నల్లమోతు తిరుమల రావు కు చోటు లభించింది.ఆఫ్ తెలంగాణా ఇన్చార్జి,డిల్లీ మాలవ్యానగర్ శాసనసభ్యులు సోమనాథ్ భారతి తెలంగాణా రాష్ట్ర...
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిభింబించే విధంగా కలారూపాలు….తెలంగాణ రాష్ట్ర దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా ఐదవ రోజు లకారం ట్యాంక్బండ్పై జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను మంత్రముగ్దులను చేశాయి. తెలంగాణ...
ఈ నెల 11న నిర్వహించనున్న గ్రూప్-1 పరీక్షలపై అధికారులు వారి వారి విధుల నిర్వహణపై పూర్తి అవగాహన కల్గి, ఎక్కడా ఏ చిన్న పొరపాటు లేకుండా సజావుగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్...
ఖమ్మం జిల్లా సమీకృత కార్యాలయం నందు రూ.17లక్షలతో నిర్మించిన సెక్యూరిటీ రూం ను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. కలెక్టరేట్ ప్రాంగణంలో రూ.1కోటి 78 వేలతో నిర్మించనున్న పార్కింగ్ షెడ్...
బీజేపి పాలనలో లౌకిక తత్వం నాశనం అవుతుందని ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థుల కమిటీ కన్వీనర్ ఎం.సుబ్బారావు ఆరోపించారు. స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్యం, సోషలిజం లక్ష్యంగా ఎస్ఎఫ్ఐ ఆవిర్భవించిందన్నారు. నేడు ఇవన్నీ ప్రమాదంలో పడడంతో ఎస్ఎఫ్ఐ పూర్వ...
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఆవరణలో జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, ఖమ్మం నగరపాలక సంస్థ కమీషనర్ ఆదర్శ్ సురభి తో కలిసి మొక్కలను నాటారు. ప్రతి ఒక్కరు...
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సావాల్లో భాగంగా సింగరేణి కాలరీస్లో నిర్వహించిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్యతో కలిసి జ్యోతిప్రజ్వలన గావించి ఉత్సవాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా...
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 2వ తేదీ నుండి 21వ తేదీ వరకు జరుగుతున్న మహోత్సవాల్లో భాగంగా ఈ నెల6వ తేదీన నిర్వహించనున్న తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవాన్ని...
రాజద్రోహ చట్టం రూపంలోకి తీసుకు రావాలని, దాన్ని మరిన్ని కోరలు పెట్టి దండనీయం నేరంగా కఠిన శిక్షలు అమలు చేయాలని లా కమీషన్ చేసిన సిఫారసులను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తీవ్రంగా...