1.50 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారoభo
ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలో రూ.1.50 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ది పనులకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ శంఖుస్థాపనలు, ప్రారంబోత్సంచేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నగరాభివృద్దిలో భాగంగా కోట్ల...