పట్టణాలకు ధీటుగా గ్రామాల అభివృద్ధి
పట్టణానికి ధీటుగా గ్రామాలను అభివృద్ధి పర్చి సకల మెరుగైన సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ తెలిపారు. రఘునాథపాలెంలో రూ.1.20 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు....