28.2 C
Hyderabad
May 17, 2024 13: 34 PM
Slider రంగారెడ్డి

న్యాయానికి సంకెళ్లు: చంద్రబాబు అరెస్ట్ అన్యాయం

#nerukonda

మాజీ సీఎం చంద్ర బాబు మీద అక్రమ కేసులు పెట్టి అన్యాయంగా పెట్టారని  టీడీపీ నాయకులు నీరుకొండ సతీష్  అన్నారు. 37 రోజుల నుండి  రాజమండ్రీ సెంట్రల్ జైలు లొ పెట్టీ నాన ఇబ్బందులు పెడుతున్న జగన్ ప్రభుత్వానికి బుద్ధి రావాలని  బాబూ  త్వరగా బయటికి రావాలని కోరుకుంటూ చేతులకి బేడీలు వేసుకొని నిరసన తెలిపారు. ఈ కార్యక్రమం లో చంద్ర బాబు నాయుడు  అభిమానులు కాలనీ వాసులు నీరుకొండ సతీష్ బాబు, శ్రీరాములు, రవి నాగరాజు, బుచ్చిబాబు బలరజు,  సతీష్ కుమార్, టీంకు,మాధవ్,శ్రీనివాస్,శివ రమేశ్ నరేందర్ శ్రీహరి అక్కయ్య, వెంకటేశ్వర్లు రాజశేఖర్,మురళి,  శివ కుమారి విజయలక్ష్మి,కరుణ తదితరులు పాల్గొన్నారు

సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా

Related posts

కరోనా నియంత్రణకు ప్రజలందరూ సహకరించాలి

Satyam NEWS

బాబూ జగ్జీవన్ రామ్ కు ఎమ్మెల్యే కాలేరు ఘన నివాళి                                        

Satyam NEWS

విజయవంతంగా ముగిసిన ములుగు జిల్లా యువజన ఉత్సవాలు

Bhavani

Leave a Comment