మాజీ సీఎం చంద్ర బాబు మీద అక్రమ కేసులు పెట్టి అన్యాయంగా పెట్టారని టీడీపీ నాయకులు నీరుకొండ సతీష్ అన్నారు. 37 రోజుల నుండి రాజమండ్రీ సెంట్రల్ జైలు లొ పెట్టీ నాన ఇబ్బందులు పెడుతున్న జగన్ ప్రభుత్వానికి బుద్ధి రావాలని బాబూ త్వరగా బయటికి రావాలని కోరుకుంటూ చేతులకి బేడీలు వేసుకొని నిరసన తెలిపారు. ఈ కార్యక్రమం లో చంద్ర బాబు నాయుడు అభిమానులు కాలనీ వాసులు నీరుకొండ సతీష్ బాబు, శ్రీరాములు, రవి నాగరాజు, బుచ్చిబాబు బలరజు, సతీష్ కుమార్, టీంకు,మాధవ్,శ్రీనివాస్,శివ రమేశ్ నరేందర్ శ్రీహరి అక్కయ్య, వెంకటేశ్వర్లు రాజశేఖర్,మురళి, శివ కుమారి విజయలక్ష్మి,కరుణ తదితరులు పాల్గొన్నారు
సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా