మరికొద్ది రోజుల్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ “యువగళం”పాదయాత్ర… విజయనగరం జిల్లా లో ప్రవేశించనుంది.అందులో భాగంగా టీడీపీ జిల్లా కార్యాలయం నుంచీ బస్ యాత్ర కొద్ది సేపటి క్రితం… అశోక్ బంగ్లా నుంచీ ప్రారంభమైంది.
ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు, టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, కళా వెంకటరావు ,Rkha పార్టీ అధ్యక్షుడు ప్రసాదుల వర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.