23.7 C
Hyderabad
May 17, 2024 03: 48 AM
Slider విజయనగరం

అశోక్ బంగ్లా నుండీ “భవిష్యత్తు కై టీడీపీ బస్ యాత్ర” ప్రారంభం…!

#Yuvagalam

మరికొద్ది రోజుల్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ “యువగళం”పాదయాత్ర… విజయనగరం జిల్లా లో ప్రవేశించనుంది.అందులో భాగంగా టీడీపీ జిల్లా కార్యాలయం నుంచీ బస్ యాత్ర కొద్ది సేపటి క్రితం… అశోక్ బంగ్లా నుంచీ ప్రారంభమైంది.

ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు, టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, కళా వెంకటరావు ,Rkha పార్టీ అధ్యక్షుడు ప్రసాదుల వర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

DSR ట్రస్ట్ ఆధ్వర్యంలో చురుకుగా సేవా కార్యక్రమాలు

Satyam NEWS

ఛాలెంజ్:ఈప్రభుత్వాన్ని కూల్చేంతవరకు నిద్రపోను

Satyam NEWS

కృష్ణా నదిపై హైలెవల్ బ్రిడ్జిని ప్రారంభించిన మంత్రులు

Satyam NEWS

Leave a Comment