26.7 C
Hyderabad
May 3, 2024 10: 47 AM
Slider విశాఖపట్నం

దేవుడు ఉన్నాడని అంటున్న సీఎం జగన్ కు పేద దేవుడు కనిపించటం లేదా…?

#CM Jagan

పైన దేవుడు ఉన్నాడు…చూస్తున్నాడు అని ప్రతీ సారి అంటున్న సీఎం జగన్ కు..దిగువన ఉన్న పేదోళ్లు కనిపించడం లేదా అని టీడీపీ ఉత్తరాంధ్ర పరిశీలకులు బుద్ధా వెంకన్న అన్నారు. టీడీపీ చేపట్టిన “భవిష్యత్ కు గ్యారెంటీ యాత్ర” లో భాగంగా విజయనగరం కొండవెలగాడ వద్ద సోనియా నగర్ లో టిట్కో ఇండ్ల పరిశీలనలో మాట్లాడారు.

టీడీపీ 4వేల ఇండ్లు మంజూరు చేస్తే..జగన్ ప్రభుత్వం వచ్చాక..అసలు ఇండ్లే నిర్మించలేదని అన్నారు. టీడీపీ ..పేదోన్ని గుర్తించి… లబ్ధిదారులకు యాభై వేలు మంజూరు చేస్తే..ఈ జగన్ ప్రభుత్వం… పైన దేవుడు ఉన్నాడు…చూస్తున్నాడంటూ…పేదవాడ్ని అతఃపాతాళంలోకి నెట్టెశాడని. .బుద్ధా వెంకన్న ఆరోపించారు.

Related posts

కాపు కులస్తుల కార్తీకమాస వనభోజన మహోత్సవానికి ఆహ్వానం

Satyam NEWS

‘పిడికెడు ఆత్మగౌరవం కోసం’ ఉద్యమ గోడ పత్రిక ఆవిష్కరణ

Satyam NEWS

సివిల్స్ లో 211 ర్యాంకు సాధించిన నందలూరు విద్యార్థిని

Satyam NEWS

Leave a Comment