విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక పుణ్యమా…జిల్లా కేంద్రంలో ని జేడ్పీ ఆఫీసు ప్రాంగణం తో పాటు సమీప ప్రాంతంలో ఎక్కువ ఖాకీల హాడావుడి కనిపించింది. దాదాపు 200 మంది వరకు పోలీసు బందోబస్తు ఉంచారు… జిల్లా ఎస్పీ దీపికా.ఏఎస్పీ సత్యనారాయణ, ఏఆర్ ఎస్పీ శేషాద్రి, టౌన్ డీఎస్పీ అనిల్..తన సిబ్బంది ని పలు చోట్ల బందోబస్తు కు ఉంచారు. ముఖ్యఞగి జేడ్పీ ఆఫీసు వద్ద ఏఎస్పీ, నగర డీఎస్పీ పదిమంది సిబ్బంది తో బందోబస్తు గా ఉన్నారు. ఏదైనా అనుకున్న సమయానికి జేడ్పీటీసీ ,ఎంపీపీల ప్రమాణ స్వీకారం జరగలేదనే చెప్పాలి.
previous post