30.2 C
Hyderabad
May 17, 2024 16: 31 PM
Slider విశాఖపట్నం

విశాఖపట్నంలో త్వరలోనే ఎగ్జిక్యూటివ్‌ రాజధాని ఏర్పాటు

#MP Vijayasaireddy

విశాఖపట్నంకు త్వరలోనే ఎగ్జిక్యూటివ్‌ రాజధాని వస్తుందని ఎంపీ విజయసాయిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం విశాఖలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు.

” త్వరలోనే విశాఖ ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ నుంచి పరిపాలన చేస్తాము. సీఆర్టీఏ కేసుతో రాజధాని తరలింపునకు సంబంధం లేదు.

ఒక ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పరిపాలన చేయొచ్చు. పంచ గ్రామాల సమస్యపై కోర్టుకు అఫిడవిట్‌ ఇచ్చాం. కోర్టు అనుమతి మేరకు ఇళ్ల యజమానులకు పట్టాలిస్తాం.

సింహాచలం భూముల చుట్టూ ప్రహారీ గోడ నిర్మిస్తాం. ఏలేరు-తాండవ రిజర్వాయర్‌ అనుసంధానానికి రూ.500 కోట్లు మంజూరు చేయనున్నాం. విశాఖలో ప్రతి వార్డును అభివృద్ధి చేస్తాం” అని  తెలిపారు.

Related posts

ఉద్యోగుల జీతాల భారం దించుకోవడానికి ఉత్తమ మార్గం

Satyam NEWS

ఎనాలసిస్: కరోనాతో సహజీవనానికి సిద్ధమౌతున్న దేశం

Satyam NEWS

కాలేజీ అమ్మాయిల దుస్తులపై ఆంక్షలు

Satyam NEWS

Leave a Comment