ముఖ్యమంత్రి జగన్ జాతకం మారబోతున్నదనే విషయం తెలిసి వైసీపీ శ్రేణులు సంతోషిస్తున్నాయి. ఇప్పటి వరకూ ఉన్న కష్టాలు తొలగిపోయి జగన్ కు ఊరట కలగబోతున్నదనే విషయాన్ని విశాఖపట్నం శారదా పీఠం అధినేత స్వరూపానందేంద్ర సరస్వతి...
విశాఖపట్నంకు త్వరలోనే ఎగ్జిక్యూటివ్ రాజధాని వస్తుందని ఎంపీ విజయసాయిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం విశాఖలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. ” త్వరలోనే విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ నుంచి పరిపాలన చేస్తాము. సీఆర్టీఏ...