విశాఖ స్టీల్ పై ఏదో సాధిద్దామని వెళ్లిన ఆంధ్రప్రదేశ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు బృందానికి బిజెపి అధిష్టానం చుక్కలు చూపించింది. సానుకూల స్పందన రావడం అటుంచి పెడసరం మాటలు ఎదురు కావడంతో...
తిరుపతి లోక్ సభ స్థానంలో గెలుపు బాధ్యతను తీసుకోవాలని కేంద్ర మంత్రి అమిత్ షా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కోరారు. నేడు ఢిల్లీలో అమిత్ షాతో పవన్ కల్యాణ్ సమావేశం అయ్యారు....
కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో తెలుగుదేశం పార్టీ ఎంపీలు సమావేశమయ్యారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు అమిత్ షా అప్పాయింట్మెంట్ ఇచ్చినప్పటికీ, రైతుల సమస్యపై ప్రధాని మోడీతో జిరిగిన సమావేశం కారణంగా టిడిపి...
ఆంధ్రప్రదేశ్ లో హిందూ మతంపై జరుగుతున్న వరుస దాడులపై బిజెపి అధిష్టానం కలత చెందుతున్నదా? బిజెపి కేంద్ర నాయకత్వం ఆంధ్రప్రదేశ్ లో దేవాలయాలపై దాడులను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తున్నది. అందులో భాగంగానే కేంద్ర హోంమంత్రి...
భారతీయ జనతా పార్టీ కి ప్రత్యామ్నాయం ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బలంగా వాదించారు. ఒక సారి కాదు రెండు, మూడు సార్లు ఇలా చెప్పారు. ఆ పనిని తానే చేస్తానని కూడా అందరికి...
జీహెచ్ఎంసి ఎన్నికల ప్రచారానికి వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా చార్మినార్ వద్ద నున్న భాగ్య లక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పటిష్టమైన బందోబస్తు మధ్య ఆయన పాతబస్తీ పర్యటన సాగింది....
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మళ్లీ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఆగస్టు 31న ఆయన కరోనా నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. అయితే మళ్లీ నిన్నరాత్రి అకస్మాత్తుగా శాస...
శ్వాసకోశ సమస్యలతో కేంద్ర హోం శాఖ మంత్ ఎయిమ్స్లో చేరారు. ఇటీవల కరోనా సోకడంతో ఆయన గురుగ్రామ్ మేదాంత ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే. ఆగస్టు 2న కొవిడ్ సోకడంతో వైద్యుల సూచన...
కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు కరోనా సోకింది. ఆయనకు కరోనా పాజిటీవ్ వచ్చినట్లు ఆయనే వెల్లడించారు. తనకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో పరీక్ష చేయించుకున్నానని ఆ పరీక్షలో కరోనా పాజిటీవ్ వచ్చిందని అమిత్ షా...