హ్యాక్ అయిన సర్వర్లను పునరుద్ధరించిన ఎయిమ్స్
సైబర్ దాడికి గురైన దేశ రాజధాని ఢిల్లీలోని ప్రతిష్టాత్మకమైన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సర్వర్ ను ఎట్టకేలకు పునరుద్ధరించారు. ఢిల్లీ ఎయిమ్స్ మేనేజ్మెంట్ మంగళవారం సాయంత్రం సైబర్-సెక్యూరిటీ సంఘటనపై ఒక...