తమిళనాడు రాష్ట్రంలోని తిరప్పూర్ జిల్లా పల్లడంలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు హత్యకు గురయ్యారు. పల్లడంలోని బిజెపి నేత మోహన్ రాజ్ కుటుంబానికి చెందిన నలుగురిని దుండగులు నరికి...
ఘట్ కేసర్ కిడ్నాప్ కేసు సుఖాంతం అయింది. కిడ్నాప్నకు గురైన నాలుగేళ్ల చిన్నారి క్రిష్ణవేణి సురక్షితంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు సురేష్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే రాత్రి చాక్లెట్ కొనేందుకు వెళ్లిన...
బంగ్లాదేశ్లోని దుర్గా పూజా మండపాలలో విగ్రహాల మధ్య ఖురాన్ ఉంచడం ద్వారా హిందువులపై దాడుల కుట్రను పోలీసులు చేదించారు. బంగ్లాదేశ్ పోలీసులు కొమిల్లా పట్టణంలోని మండపం చుట్టూ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల సహాయంతో...