అంతా లాక్ డౌన్. బిడ్డకు శ్వాస ఆడడం లేదు. ఏం చేయాలి? బిడ్డను ఎలా బతికించుకోవాలి? ఆ తల్లిది ఒకటే ఆందోళన ఏం చేయాలో తోచలేదు. అప్పుడు వచ్చారు ఆపద్భాంధవులులాగా స్థానిక పోలీసులు. నిర్మల్...
కరోనా లాక్ డౌన్ కారణంగా బ్రాహ్మణార్ధానికి దూరమైన భోక్త బ్రాహ్మణులకు శంకర భారతి ట్రస్ట్ నిత్యావసరాలు అందచేసింది. మేడ్చల్ నియోజకవర్గం లోని 35 మంది భోక్త బ్రాహ్మణులకు బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య తరపున...
కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను ప్రభుత్వాలను వణికిస్తున్న తరుణంలో దానిపై జరుగుతున్న సమరానికి చేయూతగా తెలంగాణ శ్రీచైతన్య విద్యాసంస్థల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య పది లక్షల రూపాయల విరాళం అందించారు....
తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా విదేశాలలో కూడా తెలుగు వారిని ఆదుకోవడానికి ప్రవాసులు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. మా యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ కువైట్ లో నేడు వలస కార్మికుల ఆకలి తీర్చారు. మహమ్మారి కరోనా...
కరోనా వైరస్ నిర్మూలనకు పూర్తి స్థాయి లాక్ డౌన్ తో కుటుంబాలు పూట గడవక ఇబ్బందులకు గురవుతున్న 5 నిరుపేద కుటుంబాలకు 6 వ వార్డు కౌన్సిలర్ రమ్య నాగరాజు ఆపన్న హస్తం అందించారు....
కరోనా మహామ్మారిని కట్టడి చేయడంలో రాజంపేట ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సేవలను గుర్తించి స్వచ్ఛంద సేవకులు ఏపీ రాష్ట్ర అఖిల భారత యాదవ మహా సభ కార్యదర్శి బారతాల శ్రీధర్ బాబు యాదవ్ ఆధ్వర్యంలో...
కరోనా వైరస్ కారణంగా ఇబ్బందులు పడుతున్న దినసరి కూలీలకు కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామంలో నెహ్రూజీ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో యువకులు ఒకొక్కరికి 10kg ల చొప్పున 30 కుటుంబాలకు బియ్యాన్ని, కూరగాయలను అందించారు....
పిఎం, సిఎం సహాయ నిధులు గ్రామస్థాయి నిరు పేద ప్రజలకు నేరుగా అందాలంటే ఎన్జీవో (నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ) లను ప్రజా సంఘాలను భాగస్వాములను చేయాలని ఓబీసీ ఐక్యవేదిక అధ్యక్షులు అల్లంపల్లి రామకోటి...
క్లిష్టమైన కరోనా లాక్ డౌన్ నేపథ్యంల విశిష్ట సేవలు అందిస్తున్న మీడియా ప్రతినిధులు తమను తాము రక్షించుకోవాలనే ఉద్దేశ్యంతో కడప జిల్లా వైసీపీ రైతు విభాగం అధ్యక్షుడు గీతాల నరిసింహారెడ్డి మాస్కులు పంపిణీ చేశారు....
లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు కడప జిల్లా ఒంటిమిట్ట మండల మాజీ జెడ్పిటిసి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి కూరగాయలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ముఖ్యఅతిథిగా రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు,...